వెంకయ్య హెల్త్ బులిటెన్

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయన ఇంటి దగ్గరే చికిత్స తీసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్యంపై ఉప రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఈ

Read more

బ్రేకింగ్ : బాబ్రీ మసీదు కేసులో అంతా నిర్ధోషులే !

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ నిర్దోషులేనని కోర్టు తెలిపింది. మసీదు కూల్చివేత కుట్రకాదు. కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు

Read more

బాబ్రీ మసీదు నిందితులు వీరే !

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 28యేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈరోజు తీర్పు వెలవడనుంది. 1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఇది తీవ్ర

Read more

కరోనా ఎఫెక్ట్ : భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా

కరోనా ఎఫెక్ట్ తో  51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వంబర్‌ 20 నుంచి 28 మధ్య గోవాలో చలన చిత్రోత్సవం జరగాల్సి ఉంది. ఇప్పుడీ వేడుకని వచ్చే

Read more

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పైఅవిశ్వాస తీర్మానం

లోక్‌సభ ఆమోదం పొందిన ‘ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు’ బిల్లులని ఆదివారం రాజ్యసభ

Read more

సీఎం’లతో ప్రధాని మరోసారి వీడియో కాన్ఫరెన్స్ 

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ మాట్లాడనున్నారు. మొదటగా అత్యధిక కేసులు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర,

Read more

భారత సైనికుల సిక్‌లీవులు.. అది తప్పుడు ప్రచారం!

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గాల్వాన్ లోయలో జూన్‌లో జరిగిన వివాదంలో 20 మంది భారతీయ సైనికులు అమరులవటం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.ఇటీవల

Read more

ప్రణబ్’కు పార్లమెంట్ సంతాపం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభోపన్యాసం చేశారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, సిట్టింగ్‌ సభ్యుడు వసంత్‌కుమార్‌ మృతికి

Read more

అమిత్ షాకు మళ్లీ అనారోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిక !

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్వాస సంబంధిత సమస్యతో మరోసారి ఢిల్లీ ఎయిమ్స్ లో చేరినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి 11గంటల ప్రాంతంలో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.

Read more

కంగనా వై కేటగిరి భద్రత.. వెనక రాజకీయం !?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు కేంద్రం భద్రత పెంచిది. ఆమెకు వై కేటగిరి భద్రతని ఏర్పాటు చేసింది. ‘కంగన హిమాచల్‌ కుమార్తె. ఆమెకు ప్రాణాపాయం ఉన్నందున

Read more