డేంజర్ : తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా తగ్గినట్టే తగ్గి.. మళ్లీ విజృంబిస్తోంది. ఇటీవల కరోనా కొత్త కేసులు వెయ్యిలోపు నమోదవ్వడం చూశాం. ఆపై 1500లోపు నమోదవ్వడం చూశాం. ఇప్పుడు ఏకంగా 1500దాటి కొత్త కొత్త కేసులు

Read more

ఏపీలో 2,477 కొత్త కేసులు 

ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,477 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. ఒక్కరోజులో 2,701 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. 21,438

Read more

ముంబై-హైదరాబాద్ మ్యాచ్ ఫిక్సయిందా ?

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ముంబయిని చిత్తుగా ఓడించింది. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఐపీఎల్ లో బలమైన జట్టు.. మొదట ప్లేఆఫ్ కి

Read more

గంగూలీని ఇబ్బంది పెడుతున్న రోహిత్ శర్మ

టీమిండియా ఓపెనర్, ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ తీరు బీసీసీఐ బాస్ గంగూలీకి ఇబ్బందిగా మారింది. రోహిత్ విషయంలో గంగూలీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయపడ్డ రోహిత్ శర్మకి

Read more

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ 

ముంబైతో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కి

Read more

క్రిస్‌గేల్..‌ ఓ ఆసక్తికర ట్వీట్ !

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020లో పంజాబ్‌ కథ ఆదివారమే ముగిసిన సంగతి తెలిసిందే. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు చెన్నై చేతిలో ఘోర పరాభవం చెందింది.

Read more

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజూవారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తుంది. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో

Read more

‘17.3 మార్కు’ గురించి అప్పటి వరకు కోహ్లీకి తెలియదా ?

సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పడిక్కల్‌(50) మరో అర్ధ శతకంతో

Read more

బెంగళూరు ఓడినా.. నిలిచింది !

ఐపీఎల్ 13 ఆఖరి అంకానికి చేరుకుంది. ప్లేఆఫ్ బర్త్ కోసం అన్ని జట్లు కసిగా ఆడుతున్నాయి. సోమవారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరుపై ఢిల్లీ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి

Read more

తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి  తెలంగాణ ఐసెట్ ఫలితాలువిడుదల చేశారు. ఈ ఏడాది 90.28శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు ఆయన తెలిపారు.కరోనాతో నెలకొన్న

Read more