తెలంగాణ కరోనా రిపోర్ట్ : 1,579 కేసులు,1,811 రికవరీ

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయ్. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,579 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,26,124కి

Read more

కరోనాతో కొత్త సమస్యలు.. కంటి చూపిపోయే ప్రమాదం !

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తుంది. కరోనా సోకినవారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వాటిపై స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. తాజాగా కరోనాతో బ్రెయిన్ డ్యామేజ్‌కు సంబంధించిన

Read more

హైదరాబాద్’లో దంచికొడుతున్న వర్షం

వాన దేవుడు హైదరాబాద్ పై పగబట్టినట్టున్నాడు. టార్గెట్ చేసి మరీ.. హైదరాబాద్ లో వర్షం కురిపిస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం నీటమునిగింది. వందల కాలనీలు

Read more

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా తగ్గుదల

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. అదే సమయంలో రికవరీ అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

Read more

దివ్య హత్యకేసులో మరో ట్విస్ట్

దివ్య తేజశ్విని హత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. నిందితుడు నాగేంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారమే పదకం రచించినట్లు పోలీసులు భావిస్తున్నారు.  నిందితుడి కాల్‌డేటాను పరీశీలించిన పోలీసులు..

Read more

చెన్నై ఓటములకి అదే కారణం !

మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా తొలిసారి ఓడిపోయారు. ఇన్నాళ్లు ఆయన ఆటగాడిగా ఓడినా.. కెప్టెన్ గా మాత్రం గెలిచారు. అద్భుతాలు చేశారు. టీమిండియాకు అద్భుత విజయాలని

Read more

తెలంగాణలో 1,486 కొత్త కేసులు, 1,891 రికవరీ

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టేనట్టే అనిపిస్తోంది. ఇటీవల నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతోంది. గడిచిన 24

Read more

ధోని హైలైట్ క్యాచ్

క్యాచిలు మ్యాచ్ లని మారుస్తాయి అంటుంటారు. అయితే వికెట్ల వినకాల ఉండి అద్భుతమైన క్యాచిలని అందుకుంటాడు మహేంద్రసింగ్ ధోని. ఇక స్టెంప్ అవుట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Read more

ఐపీఎల్ : రాజస్థాన్ చేతిలో చెన్నై చిత్తు.. ఇక ఇంటికే !

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ గత చరిత్ర ఘనం. మూడు సార్లు ఆ జట్టు గెలిచింది. అత్యధిక సార్లు పైనల్ కు చేరింది. కానీ ఈ సారి

Read more

TSRTC : పండగకు 3వేల ప్రత్యేక బస్సులు

దసరా పండగ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ 3వేల ప్రత్యేక బస్సులని నడుపుతున్నట్టు ప్రకటించింది. వాటి వివరాలని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ బి.వరప్రసాద్ మీడియాకు

Read more