ఏపీ కరోనా రిపోర్ట్ : 10,601 కేసులు, 73 మరణాలు
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,601 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 73 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి
Read moreఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,601 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 73 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి
Read moreదేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు 90వేలకు దాటేసి.. లక్షకి చేరువగా నమోదవుతున్నాయి. మరో వారంలో ప్రతిరోజూ లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యేలా కనిపిస్తోంది.
Read moreతెలంగాణలో ప్రతిరోజూ కొలిచినట్టు కొత్త కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ 2వేల నుంచి 2500 మధ్య కొత్త కేసులు, 10లోపు మరణాలు సంభవిస్తున్నాయి. అయితే
Read moreకరోనా విజృంభిస్తున్నటైమ్ లో మానవత్వం మంటగలిపే కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్తకు కరోనా అని కోడులు ఇంట్లోకి రానివ్వకపోవడం, కోడలు కరోనా అని అత్త ఇంట్లోకి రానివ్వని ఘటనలు ఇప్పటికే చాలానే వెలుగులోకి వచ్చాయి.
Read moreదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇకపై ప్రతిరోజూ లక్ష కొత్త కరోనా కేసులు నమోదయ్యేలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 90,632 కరోనా కేసులు నమోదయ్యాయ్.
Read moreదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 86,432 కొత్త కేసులు నమోదయాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. కొత్తగా 1,089 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో
Read moreతెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 2,511 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,38,395కి చేరింది.
Read moreటీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ మెంటార్ అవతారం ఎత్తాడు. పంజాబ్ యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తున్నాడు యువరాజ్. లాక్డౌన్ సమయంలో పీసీఏ జిమ్ అందుబాటులో లేకపోవడంతో
Read moreచెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. ఆ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల వలనే టోర్నీ నుంచి తప్పుకుంటున్న భజ్జీ తెలిపారు.
Read moreరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈఎస్ఐ కుంభకోణాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ఈఎస్ఐ కేసులో ఏసీబీ అధికారులు 9మందిని అరెస్ట్ చేశారు. నకిలీ బిల్లులతో డొల్ల కంపెనీల ద్వారా
Read more