ఒకరోజు కరోనా కేసుల్లో భారత్ వరల్డ్ రికార్డ్
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 83,883 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి భారత్లో ఒకేరోజులో 80వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే ప్రథమం. అంతేకాకుండా
Read moreభారత్ లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 83,883 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి భారత్లో ఒకేరోజులో 80వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే ప్రథమం. అంతేకాకుండా
Read moreఈ నెల 9 నుంచి 14 వరకు తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. నేటి నుండి ఈనెల7 వతేది వరకు www.eamcet.tsche.ac.in వెబ్ సైట్
Read moreతెలంగాణలో కరోనా విజృభిస్తోంది. ప్రతిరోజూ 2వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 2,611 మంది కరోనా
Read moreఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కరోనా మరణాల సంఖ్య 4వేలు దాటాయ్. గడిచిన 24 గంటల్లో 10,368 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 84 మంది మృతి
Read moreసురేష్ రైనా సడెన్ గా ఐపీఎల్ 2020 నుంచి తప్పుకొని స్వదేశానికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వలనే రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ఆయన బంధువు ఇంటిపై దొంగలు
Read moreకరోనా వైరస్ కి వాక్సిన్ ని కనుగొనే ప్రయత్నంలో ప్రపంచదేశాలున్నాయి. పరిశోధనలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి అత్యవసర అనుమతులు ఇవ్వాలని అమెరికా అభిప్రాయపడింది. అయితే దీనిపై WHO అభ్యంతరం వ్యక్త ం చేసింది.
Read moreతెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 2,734 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,27,697కి చేరింది.
Read moreహైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఓ సంచలన కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనని 139 మంది రేప్ చేశారని ఓ యువతి ఫిర్యాదు చేసింది.
Read moreతెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,873 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో
Read moreఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్ చరిత్ర సృష్టించింది. రష్యాతో కలిసి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని సొంతం చేసుకుంది. మొట్టమొదటిసారి ఆన్లైన్లో నిర్వహించిన చెస్ ఒలింపియాడ్
Read more