విశాఖ షిప్ యార్డ్ ఘటనపై రెండు కమీటీలు ఏర్పాటు

విశాఖ హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేజ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ ఘటన వివరాలని విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్ మీడియాకు

Read more

విశాఖ హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి !

విశాఖ హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ క్రేన్‌ కూలి 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్రేన్‌ తనిఖీ చేస్తుండగా

Read more

కరోనా నుంచి యువకులు సేఫ్ కాదు : WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లు కరోనా మహమ్మారి యువకులపై పెద్దగా ప్రభావం చూపించదు. ఒకవేళ కరోనా బారినపడిన యువకులు త్వరగా

Read more

సచిన్ కూతురితో శుభ్ మన్ గిల్ లవ్వాట ?

టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కుమార్తె సారా మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వారిద్దరి మధ్య

Read more

రైనాకు 15యేళ్లు

టీమ్‌ఇండియా బ్యాట్స్ మెన్ సురేశ్‌ రైనాకు 15యేళ్లు నిండాయ్. ఆయన అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి గురువారానికి 15 ఏళ్లు. ఈ సందర్భంగా సురేష్ భార్య ప్రియాంక ట్విట్టర్ వేదికగా హార్ట్

Read more

కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు 50వేలకుపైగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 55,078 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో మొత్తం కేసుల

Read more

చైనా సన్నాయి నొక్కులు

చేసేదంతా చేసేసి ఇప్పుడు డ్రాగన్ చైనా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తాము భారత్ కు ముప్పేం కాదు. భారత్-చైనాల మధ్య కొన్నేళ్లుగా తత్సబంధాలు కొనసాగుతున్నాయి. తాత్కాళీక విబేధాలని

Read more

మెట్రో నష్టం రూ. 200కోట్లకుపైనే !

మెట్రోరైలు ప్రయాణికులకు దూరమై నాలుగున్నర నెలలు గడుస్తోంది. మార్చి 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించడంతో మెట్రోసేవలు నిలిచిపోయాయి. ఆ మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌

Read more

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఒకట్రెండు రోజులుగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టు అనిపించింది. అయితే శుక్రవారం కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో

Read more

కరోనా ఎఫెక్ట్ : 33 యేళ్ల తర్వాత పదో తరగతి పాసైన హైదరాబాదీ

కరోనా మహమ్మారి.. ఓ వ్యక్తి కోరిక తీర్చింది. హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ నూరుద్దీన్ ని పదో తరగతి పాస్ చేయించింది. 1987లో మహమ్మద్ నూరుద్దీన్ తొలిసారి

Read more