గాంధీలో నిరవధిక సమ్మె

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులు మంగళవారం ఆందోళనకి దిగిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెని కొనసాగించాలని ఉద్యోగులు నిర్ణయించారు. ఈరోజు నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.

Read more

వాట్సాప్ పని చేయడం లేదు

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌ డౌన్ అయింది. యాప్ అప్లికేషన్ ఓపెన్ కావట్లేదు. బుధవారం తెల్లవారుజామున వాట్సాప్‌ డౌన్ అయింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు

Read more

‘జియోఫోన్‌ 3’ లాంచ్ నేడే !

ఇప్పటికే రిలయన్స్ జియో నుంచి జియోఫోన్, జియోఫోన్ 2 వచ్చేశాయి. తాజాగా జియోఫోన్ 3 రాబోతుంది. ఈరోజే జియోఫోన్ 3 ని లాంఛ్ చేయబోతున్నారు. ఈరోజు జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో దీన్ని

Read more

తెలంగాణలో కరోనా రికవరీ రేంటెంతో తెలుసా ?

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 30వేలకి చేరువగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. అదే సమయంలో కరోనా రికవరీ రేటు

Read more

ఏపీలో ఒక్కరోజే 43 మంది మృతి

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 43 మంది మృతి

Read more

కరోనాతో డిప్యూటీ కలెక్టర్ మృతి

ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారినపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో కరోనాతో డిప్యూటీ కలెక్టర్ మృతి చెందారు. హుగ్లీ జిల్లాలోని చంద‌న్ న‌గ‌ర్ స‌బ్ డివిజ‌న్

Read more

రాముడిపై నేపాల్ రాజకీయం

రాముడుపై రాజకీయానికి తెరలేపాడు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి. రామ జన్మభూమి భారత్ కాదు. నేపాల్ అంటూ ఆయన ట్విట్ చేశాడు. రాముడు నేపాల్ లో పుట్టాడు. నేపాలియుడు అంటూ కేపీ

Read more

ఏపీ కరోనా రిపోర్ట్ : ఒక్కరోజే 37 మంది మృతి

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1935 కరోనా కేసులు

Read more

వరల్డ్ టీ20 కెప్టెన్ గా రోహిత్

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వరల్డ్ టీ20 జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఐపీఎల్‌ జట్టు సన్‌రైజ ర్స్‌ హైదరాబాద్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్న టామ్‌మూడీని కామెంటేటర్‌ హర్షాభోగ్లే

Read more

కరోనాపై రంగం భవిష్యవాణి : మరిన్ని గడ్డు రోజులను ఎదుర్కోవాల్సి వస్తుంది

ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదన్నారు.

Read more