కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత
కరోనా కాటుకు మరో ప్రజా ప్రతినిధి బలయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనా వైరస్ తో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. గత
Read moreకరోనా కాటుకు మరో ప్రజా ప్రతినిధి బలయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనా వైరస్ తో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. గత
Read moreముంబయిలో 70 మంది కరోనా రోగులు అదృశ్యమవ్వడం సంచలనంగా మారింది. తమ రికార్డుల్లో ఆ రోగుల ఆచూకీ లభించడం లేదని బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది.
Read moreకరోనా వైరస్ కు తొలి ఆర్వేదిక్ మందు వచ్చేసింది. కరోనాకి ఆయుర్వేద ఔషధం కనుగొన్నామన్న పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటించింది. ‘కరోనిల్’ పేరిట మందుని విడుదల చేసింది.
Read moreప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన స్వావలంబన భారత్కు మద్దతుగా ప్రభుత్వ ‘ఈమార్కెట్’ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఈ మార్కెట్ వెబ్సైట్ ద్వారా విక్రయించే ఉత్పత్తులపై దేశాలకు
Read moreకరోనా మహమ్మారికి సామాన్యుడు-సెలబ్రిటీ, ధనవంతుడు-పేదవాడు, రాజు-బట్టు అనే తేడాలేవీ లేవు. అందరికీ సోకుతుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి కరోనా సోకిన సంగతి తెలిసిందే.
Read moreరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలిసింది. ఏటీఎం ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సాక్షన్
Read moreతెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 872 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క
Read moreదేశంలో పెట్రో రేట్లు ప్రతిరోజూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా 16వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోలుపై 33 పైసలు, డీజిల్పై 58 పైసలు
Read moreదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 14,821 కరోణా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో
Read moreబాలీవుడ్ యంగ్ హీరో శ్రీశాంత్ ఆత్మహత్యతో.. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి, వారసత్వంపై జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో పాటు డిప్రెషన్ గురించి పలువురు స్పందిస్తున్నారు. తమ జీవితంలోనూ
Read more