ఒక్కరోజులో 331 మంది మృతి

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లోనే అత్యధికంగా 9987 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్‌

Read more

కరోనాపై విజయం.. ప్రధాన మంత్రి డ్యాన్సులే  డాన్సులు !

కరోనాపై కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ లో సోమవారం చిట్టచివరి కరోనాపేషెంట్‌ను డిశ్చార్జి చేశారు. దీంతో కరోనా ఫ్రీ కివీస్ అయింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ఆనందం వ్యక్తం

Read more

కరోనా కేసులు.. నెం.1 స్థానంలోకి భారత్ ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నదే నిజం కానుందా ? కరోనా కేసులు, మరణాల లిస్టులో భారత్ టాప్ ప్లేసులోకి చేరనుందా ? అంటే.. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. అత్యధిక కరోనా కేసులు

Read more

తెలంగాణలో కొత్తగా 143 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్త 143 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో రంగారెడ్డిలో

Read more

బెజవాడ గ్యాంగ్ వార్ : పోలీసుల ప్రెస్ మీట్ లో షాకింగ్ నిజాలు

బెజవాడ గ్యాంగ్ వార్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ గ్యాంగ్ వార్ లో 13మంది నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు.. ఈ గ్యాంగ్ వార్ వివరాలని పోలీస్‌

Read more

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం దంపతులకి కరోనా

కరోనా మహమ్మారి దేవుళ్లని మాత్రమే కాదు డాన్ లని వదిలి పెట్టడం లేదు. తాజాగా అండర్‌ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం, ఆయన భార్య కూడా కరోనా

Read more

కరెంట్ బిల్లులు కంటమంటే తరిమికొట్టారు

కరోనా లాక్‌డౌన్ తో రెండు నెలలు కరెంట్ బిల్లులు వసూలు చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. అయితే మూడు నెలలకి కలిపి ఒకేసారి బిల్లులు పంపించింది. వాటిని ముక్కుపిండి మరీ వసూలు

Read more

పదో తరగతి పరీక్షలు.. తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు !

పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం కూడా విచారణ జరిగింది. పరీక్షలు నిర్వహించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడివారు అక్కడే పరీక్ష రాసే అవకాశం

Read more

తిరుమల భక్తులకి గైడ్ లైన్స్.. ఇవే !

కరోనా మహమ్మారి దేవుళ్లని కూడా వదల్లేదు. కరోనా లాక్‌డౌన్ తో దేవాలయాలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. ఐదో విడత లాక్‌డౌన్ లో కేంద్రం ఇచ్చిన  సడలింపులతో ఈ నెల

Read more

దేశంలో 9851 కొత్త కేసులు 

భారత్‌లో కరోనా వైరస్‌ బయటపడిన తర్వాత మొట్టమొదటిసారిగా 24గంటల్లో 9851 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో కరోనా బారినపడ్డ వారిసంఖ్య 2,26,770కి చేరిందని

Read more