హైదరాబాద్ లోనూ కరోనా ఫీవర్

వణికిస్తోంది. కరోనా వైరస్ చైనాని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ సోకీ ఇప్పటికే 106మంది మృతి చెందారు. ఈ వైరస్ 4,515 మందికి సోకిన‌ట్లు తెలుస్తోంది. కరోనా కేంద్ర

Read more

విషాదం : హెలికాప్టర్‌ ప్రమాదంలో బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు కోబ్‌ మృతి 

హెలికాప్టర్‌ ప్రమాదంలో అమెరికా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు కోబ్‌ బ్రయంట్‌ (41) మృతి చెందారు. ఆదివారం ఆయన పయణిస్తున్న వ్యక్తిగత హెలికాప్టర్‌ కాలిఫోర్నియాలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కోబ్‌ బ్రయంట్‌, ఆయన

Read more

రెండో టీ20లో భారత్ ఘన విజయం

న్యూజిలాండ్ తో రెండో టీ20లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఆక్లాండ్ వేదిక‌గా జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన కివీస్ మొదటి బ్యాటింగ్ చేసిండి. నిర్ణీత 20

Read more

రెండో టీ20 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన కివీస్ మొదట బ్యాటింగ్ ని ఎంచుకుంది. రెండో టీ20 కోసం

Read more

బీసీసీఐకి పాక్ బెదిరింపులు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి బెదిరింపులు ఎదురుకావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ యేడాది జరగనున్న ఆసియా కప్

Read more

చీటింగ్ కేసులో.. అజారుద్దీన్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు !

హెచ్‌సీఏ అధ్య‌క్షుడు, మాజీ ఎంపీ మొహ‌మ్మ‌ద్ అజారుద్దీన్‌పై ఔరంగ‌బాద్ పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు అయింది. ఔరంగబాద్‌కు చెందిన దానిష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ య‌జ‌మాని షాదాబ్‌.. ఈ

Read more

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 71.41% పోలింగ్‌

ఒకట్రెండు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తప్ప తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు  ప్రశాంతంగా ముగిశాయి. 71.41 శాతం పోలింగ్‌ నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 120 పురపాలక

Read more

న్యూజిలాండ్’కు బయలుదేరిన టీమిండియా

టీమిండియా న్యూజిలాండ్ కి బయలుదేరి వెళ్లింది. ఈ నెల 24 నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘంగా సాగనున్న న్యూజిలాండ్

Read more

టీమిండియా ధాటికి జపాన్ విలవిల

సౌతాఫ్రికాలో వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ లో యువ భారత్ జట్టు అదరగొడుతోంది. రెండో లీగ్ మ్యాచ్ లో జపాన్ పై ఏకంగా 10 వికెట్ల తేడాతో

Read more

పరీక్షల భయాన్ని ఇలా అధిగమించండి : ప్రధాని

విద్యార్థులకి పరీక్షల సమయం ఆసన్నమవుతోంది. బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులకి విలువైన సూచనలు చేశారు. సోమవారం దేశరాజధాని ఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో

Read more