ఈఎస్ఐ స్కాం నిందితురాలు ఆత్మహత్యాయత్నం

ఈఎస్‌ఐ సంయుక్త సంచాలకురాలు పద్మ చంచల్‌గూడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె శనివారం ఆత్మహత్యకు యత్నించారు. తన వద్ద ఉన్న మాత్రలను ఎక్కువగా వేసుకొని ఆత్మహత్యాయత్నానికి

Read more

కాల్వలో పడిన కారులో ఆరు మృతదేహాలు

శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా చాకిరాల వద్ద సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారును వెలికితీశారు. వెలికితీసిన కారులో నుంచి ఆరుగురి మృతదేహాలు బయటకు తీయడంతో వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. హైదరాబాద్

Read more

మళ్లీ మెరిసిన రోహిత్

వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మకి ఎదురులేదు. ఐతే, టెస్టుల్లో ఆయన స్థానం ఎప్పుడు ప్రశ్నార్థకమే. దానికి దక్షిణాఫ్రికా సిరీస్ తో పులిస్టాప్ పడింది. టెస్టుల్లోనూ ఓపెనర్ గా

Read more

మూడో టెస్ట్ : కష్టాల్లో టీమిండియా (61/3)

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా మొదటి బ్యాటింగ్ ని ఎంచుకొంది. ఐతే, ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది.63 పరుగులకే 3

Read more

రిలయన్స్ సరికొత్త రికార్డ్

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సరికొత్త రికార్డ్ సాధించింది. బాంబే స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం జరిగిన ట్రేడింగ్‌లో కంపెనీ మార్కెట్‌ విలువ ఓ దశలో రూ.9,01,490 కోట్ల

Read more

రేపటి బంద్’కు ఏపీ ఆర్టీసీ మద్దతు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు గత 15రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కార్యచరణ ప్రకారం రోజుకో విధంగా ఆందోళనలని తెలియజేస్తున్నారు కార్మికులు. ఇక రేపు (అక్టోబర్ 19)న

Read more

అశ్వత్థామరెడ్డి అరెస్ట్

ప్రభుత్వం మొండి వైఖరిని వీడి, కార్మికులతో చర్చలు జరపాలని కోరారు తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి. ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ద్విచక్రవాహన

Read more

చంద్రయాన్ 2 : ఫోటోలు పంపిన ఆర్బిటాల్

ఇస్రో ప్రతిష్టాత్మికంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం ఆఖరి మెట్టుమీద ఫెయిలైన సంగతి తెలిసిందే. విక్రమ్ లాండర్ తో సంబంధాలు తెగిపోయాయ్. అయినా.. ప్రయోగం 95 శాతం

Read more

సెహ్వాన్ గొప్ప పని

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చాలా గొప్ప పని చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.

Read more

భారత్-పాక్ మ్యాచ్ పై గంగూలీ రియాక్షన్ 

మైదానంలో దాయాదులు భారత్-పాక్ తలపడి చాలా యేళ్లవుతోంది. చివరిసారిగా భారత్, పాక్ 2012లో రెండు టీ20లు, 3 వన్డేల పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లో తలపడ్డాయి. 1999

Read more