కురుక్షేత్ర‌లో తిరుమ‌లేశుడు..!!

తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామివారికి దేశ విదేశాల భ‌క్తులు కొలుస్తుంటారు. వివిధ రాష్ట్రల్లో శ్రీ‌వారిని సేవ చేసుకునే భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆల‌యాల విస్త‌ర‌ణ కూడా చేప‌ట్టింది టీటీడి. హర్యానాలోని

Read more

కోర్టుకెక్క‌నున్న రేష‌న్ డీల‌ర్లు..!

రేషన్ డీలర్లపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహిస్తోందని రేష‌న్ డీల‌ర్ల సంఘం ఆరోపిస్తోంది. ప్ర‌భుత్వం దిగిరాకుంటే నిరాహార దీక్ష‌కు కూడా వెనుకాడ‌మ‌ని రేష‌న్ డీల‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే డీల‌ర్లు

Read more

ఆటోలు, ట్యాక్సీల్లో క్యూఆర్‌ కోడ్‌లు

ఆటోలు, ట్యాక్సీల్లో క్యూఆర్‌ కోడ్‌లు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ప్రయివేటు వాహన్నాలో వెళ్లే ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కోడ్‌ల

Read more

కుప్పకూలిన ఛార్టర్డ్‌ విమానం.. ఐదుగురు మృతి

ముంబైలోని ఘట్కోపర్‌లో ఓ ఛార్టెడ్‌ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మృతుల్లో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు, ఇద్దరు ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీర్లు, ఓ పాదచారి

Read more

అంబానీ ఇంట మెహందీ వేడుక.. బాలీవుడ్ స్టార్స్ సందడి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ, ముద్దుల కూతురు ఈషాలకు పెళ్లి కుదిరిన

Read more

వివాదంలో బ్రాహ్మ‌ణుల అమ్మాయి.. న‌వాబుల అబ్బాయి..!!

“భ్రాహ్మణుల అమ్మాయి నవాబుల అబ్బాయి” పేరుతో వస్తున్న ఓ మూవీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా , హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో

Read more

పోలీసుల‌ను ఆశ్ర‌యించిన శేఖ‌ర్ క‌మ్ముల‌.. !

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌ హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఓ అజ్ఞాత వ్య‌క్తి తన అసిస్టెంట్ డైరెక్టర్ గా పేరు చెప్పుకొని సినిమా

Read more

బాబు గోగినేనిపై కేసు…!?

ప్ర‌ముఖ హేతువాది బాబు గోగినేని తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌స్తుతం బిగ్ బాస్2 లో ఇంటి స‌భ్యుడుగా ఉన్న బాబుగోగినేనిపై కేసు న‌మోదైంది. అయితే ఈ కేసుకు బిగ్

Read more

పంచాయ‌తీ ఎన్నికలపై హైకోర్టు స్టే…!!

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం బిసి గణాంకాలు తేల్చకుండా ఎన్నికలు నిర్వహించవద్దని కాంగ్రెస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ హైకోర్టులో పిటిషన్

Read more

పరువునష్టంపై రమణదీక్షితులు ఫైర్

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ముందుకు వచ్చారు. తనపై టీటీడీ వేసిన వందకోట్ల పరువు నష్టం దావాపై ప్రశ్నించారు. తాను

Read more