కరోనా బారినపడినవారు సంతోషించే న్యూస్

కరోనా బారినపడి కోలుకున్న వారికి గుడ్ న్యూస్. వారిలో  వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి దీర్ఘ కాలం ఉండడంతో పాటు కొత్తరకం వైరస్‌లను కూడా నిరోధించగలిగే సామర్థ్యం ఉన్నట్లు

Read more

స్వామిజీ కిడ్నాప్.. డబుల్ గేమ్ !

కర్ణాటకకు చెందిన అమ్మాజీ అనే స్వామీజీ ని దుండగులు కిడ్నాప్‌ చేశారు. విమానంలో షిర్డీ వెళ్దామని ఆ వ్యక్తులు స్వామీజిని నమ్మించి అపహరించారు. ఈ క్రమంలో భాస్కర్‌రెడ్డి, సతీశ్‌

Read more

పశ్చిమ గోదావరిలో పెరుగుతున్న వింత వ్యాధి బాధితుల సంఖ్య

గత యేడాది చివరలో ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కలవరం రేపిన సంగతి తెలిసిందే. మొత్తం 622 మంది వరకు ఆస్పత్రిలో చేరారు. క్రమంగా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇక

Read more

బీసీసీఐకి రవిశాస్త్రి హెచ్చరిక 

ఆసీస్ టూర్ దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చింది టీమిండియా. దీంతో టీమిండియా ఆటగాళ్లకి ఘన స్వాగతం పలికింది. అయితే ఆసీస్ టూర్ కి బయలుదేరే ముందే.. పెద్ద తతంగమే

Read more

సంజూ శాంసన్’కు కెప్టెన్సీ.. మిల్లర్ కామెంట్ !

యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ప్రమోషన్ కొట్టేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఐపీఎల్ లో రాజస్థాన్‌ రాయల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. సంజూని కెప్టెన్ చేయడం పట్ల

Read more

కరోనా ఫ్రీ భారత్ ఎప్పటికీ.. ?

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 14,256 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయ్. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,39,684కి చేరింది. గడిచిన 24

Read more

గుడ్ న్యూస్ : పెట్రో ధరలు తగ్గించేందుకు కేంద్రం కసరత్తు

గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు యోచన

Read more

నటరాజన్’కు ఘన స్వాగతం

ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమ్‌ఇండియా క్రికెటర్లు స్వదేశానికి చేరుకున్నారు. వీరికి అభిమానులు క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. పువ్వులు చల్లుతూ.. డప్పులు వాయిస్తూ.. వీర తిలకం దిద్దారు. ఇక సారథ్యం వహించిన

Read more

ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్.. ప్రత్యేక ప్రార్థనలు !

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నేరుగా శ్మశానవాటికకు చేరుకున్నాడు. తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశాడు.

Read more

ఫేక్ ప్రచారం : కరోనా వాక్సిన్’తో 7 లక్షల మరణాలు

దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వాక్సిన్ తీసుకొన్ని కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నారు. కొందరు వాక్సిన్ తో మృతి చెందారన్న వార్తలు

Read more