ఇళ్ల పట్టాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పేదలకు ఉచిత ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో న్యాయపరమైన చిక్కులతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఇళ్ల

Read more

పవన్ అభిమానికి ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల సాయం

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకి స్టెమ్ సెల్ థెరపీ అవసరం అయింది. దీని కోసం ఏపీ ప్రభుత్వం రూ.

Read more

ఏపీ ఎంసెట్ కొత్త డేటు ఖరారు

వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సెట్‌ల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంసెట్‌ సహా పలు ప్రవేశ పరీక్షల తేదీలను

Read more

ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా

పేదల కళ్లల్లో ఆనందం చూడాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం వారికి ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించబోతున్నారు. తొలుత ఉగాది రోజున రాష్ట్రంలో 30 లక్షల మందికి

Read more

కరోనాతో పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి

సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. దురదృష్టవశాత్తు వీరిలో కొందరు మృతి చెందుతున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కరోనాతో మృతి చెందారు. ఇటీవల ఆయనకు

Read more

మాజీ మంత్రి సాంబశివరాజు కన్నుమూత

ఏపీ రాజకీయాల్లో విషాదం నెలకొంది. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస

Read more

కోవిడ్ కేర్ అగ్నిప్రమాదం : మృతుల కుటుంబాలకి 50లక్షల పరిహారం

విజయవాడలో రమేశ్‌ ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9

Read more

ఉప ఎన్నికలో పవన్ పోటీ.. ఈసారైన గెలుస్తాడా ?

మూడు రాజధానుల ఏర్పాటు అంశంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయ్. రాజధాని వికేంద్రీకరణ్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైనట్టేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల

Read more

పవన్ రాజీనామాల డిమాండ్

తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. మూడు రాజధానులపై ఆదివారం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చింది. ఈ సందర్భంగా పవన్‌

Read more

కరోనాతో ఏపీ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా మహమ్మారికి మరో ప్రజా ప్రతినిధి బలయ్యారు. ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. నెలరోజుల క్రిందటే మాణిక్యాల రావుకి కరోనా పాజిటివ్

Read more