బ్రేకింగ్ : ఏపీ రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభం

ఏపీ రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభం అయినట్టేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకి శాసనమండలిలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 17తో మండలి

Read more

లోకేష్ ఇంత చీప్ అయిపోయాడా !?

తెదేపా అధినేత చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కి ఏమాత్రం విలువ లేకుండా పోయింది. ‘పప్పు.. పప్పు’ అంటూ ఏపీ అధికార పార్టీ అగ్రనేతలు

Read more

ఏపీలో సైకిళ్ల స్కామ్.. మాజీ మంత్రి అరెస్ట్’కు రంగం సిద్ధం ?

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని తొవ్వేపనిలో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు, నకిలీ పత్రాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి,

Read more

తెరపైకి కొత్త వైరస్

కరోనా వైరస్ గజ గజ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కొత్త వైరస్ ని తెరపైకి తీసుకొచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన ‘నిరాక’ని

Read more

సుజనా.. ఓ జూనియర్ ఆర్టిస్ట్ !

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ సారి భాజాపా ఎంపీ సుజనా చౌదరిని టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా సుజనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా.. ఓ జూనియర్ ఆర్టీస్ట్. ఆయన చంద్రబాబు కోవర్ట్. సుజనా వేషాలు చూసి భాజాపా

Read more

ఏపీ పదో తరగతి రిజల్ట్స్.. నో గ్రేడ్స్.. ఆల్ పాస్ !

కరోనా విజృంభన నేపథ్యంలో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా విద్యార్థులకి గ్రేడ్స్ ఇచ్చారు. రిజల్ట్ ప్రకటించారు. తాజాగా ఏపీ

Read more

కేసీఆర్ కు కొత్త సమస్య తెచ్చిపెట్టిన జగన్

ఇంతకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకొనే నిర్ణయాలు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉండేవి. ఉద్యోగుల జీతాల పెంపు, కొత్త పథకాలని తీసుకొచ్చే విషయంలో పలుమార్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఏపీ ప్రభుత్వాన్ని

Read more

కాంట్రాక్ట్ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం

ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పంటపడింది. వారికి సకాలంలో జీతాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల స్థితిగతులపై సీఎం జగన్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. సీఎస్‌

Read more

ఏపీ ఉప ముఖ్యమంత్రికి కరోనా

తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది.

Read more

మంత్రి ధర్మాన కొడుకుకి కరోనా

తెలుగు రాష్ట్రాలో పలువురు ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్‌గా

Read more