శ్రీలంక బాంబు పేలుళ్లు.. ఐసిస్ పనే !
శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు.. ఐసిస్ ఆత్మాహూతి దళ సభ్యులు పనేనని తేలింది. ఈ మేరకు శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read moreశ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు.. ఐసిస్ ఆత్మాహూతి దళ సభ్యులు పనేనని తేలింది. ఈ మేరకు శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read moreఈ ఐపీఎల్లో మస్కడింగ్ సంచలనం రేపింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మన్ బట్లర్ను పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా పెవిలియన్కు పంపించాడు. అప్పట్నుంచి ఏదో ఒక
Read moreశ్రీలంక రాజధాని కొలంబోలో విషాదం చోటు చోసుకొంది. వరుసగా ఆరు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. మూడు చర్చీలు, మూడు హోటల్స్ లో ఈ దాడులు జరిగాయి.
Read moreశ్రీలంక వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ ఉదయం శ్రీలంక రాజధాని కొలంబోలో.. మూడు చర్చీలు, రెండు హోటల్స్ లో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి.
Read moreఅశ్విన్ సేన నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలుండగానే ఛేదించింది దిల్లీ క్యాపిటల్స్. ఢిలీ ఆరంభం అదిరింది. 10 ఓవర్లు ముగిసే సరికి
Read moreఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. క్రిస్గేల్(69, 37 బంతుల్లో 6×4, 5×6), మన్దీప్
Read moreకొత్త కెప్టెన్ స్మిత్ సారధ్యంలో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయాన్ని అందుకొంది. శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ సులభంగా గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు
Read moreఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ని ఏడిపించాడు. శుక్రవారం బెంగళూరు కోల్ కతా మధ్య జరిగిన మ్యాచ్ లో మొయిన్
Read moreపాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేయడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ పేరును భారత వాయుసేన ‘వీర్ చక్ర’ అవార్డుకు ప్రతిపాదించింది. అభినందన్ పేరుతో
Read moreతెదేపా ఎంపీ సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. సీఎం రమేశ్ అక్క కుమారుడు ధర్మారామ్. అమీర్పేట్లోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. గణితం పరీక్షలో ఫెయిల్
Read more