ఆసియా విజేత భారత్
భారత్ ఆసియా విజేతగా నిలిచింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లా 48.3 ఓవర్లలో
Read moreభారత్ ఆసియా విజేతగా నిలిచింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లా 48.3 ఓవర్లలో
Read moreఆసియా కప్ ఫైనల్ లో బంగ్లాదేష్ జోరు చూపిస్తోంది. టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాని బ్యాటింగ్ కు ఆహ్వానించారు. బంగ్లా ఓపెనర్లు లిటన్
Read moreఆసియాకప్లో భారత్ జోరు చూపిస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. చిరకాల ప్రత్యర్థి పాక్ ని రెండుసార్లు మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో సూపర్ – 4లో పసికూన అఫ్గానిస్థాన్
Read moreయశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలులో దారి దోపిడీ జరిగింది. రైలు మహబూబునగర్ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్లో నిలిచిన సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో రైలు
Read moreఆసియా కప్ సూపర్ – 4 సమరాన్నీ టీమిండియా ఘనంగా ఆరంభించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్కు
Read moreఓ యువతి.. యువకుడిపై బెదిరింపులకు పాల్పడిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన 23 ఏళ్ల ఓ యువకుడు బ్యాటరీల పనిచేస్తుంటాడు.
Read moreవినాయక చవితిని పురస్కరించుకొని గల్లీ గల్లీ గణపతులు వెలిశాయి. ఐతే, వీటిలో కొన్ని ప్రత్యేకంగా ఆకట్టుకొంటున్నాయి. అన్నింటి కంటే భిన్నంగా చెట్టు గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
Read moreజగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ప్రమాద క్షతగాత్రులను మంత్రులు కేటీఆర్, రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ కవిత పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను
Read moreజగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్దజరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మంత్రి
Read moreకొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొడిమ్యాల మండలం శనివారం పేట నుంచీ వయా కొండగట్టు మీదుగా జగిత్యాల వెళుతోంది
Read more