కేంద్ర కేబినెట్ భేటీలో కీల‌క నిర్ణ‌యాలివే..!!

ఢిల్లీలో కేంద్ర కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటి (సీసీఈఏ) బుధ‌వారం సమావేశమై ఖరీఫ్‌ పంటలకు మద్దతు

Read more

సుప్రీంకోర్టు షాకింగ్ జ‌డ్జిమెంట్..!!

ఢిల్లీలో గ‌త కొంత కాలంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై సుప్రీం తీర్పు వెల్ల‌డించింది. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ , డిల్లీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య విభేదాల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్

Read more

క‌మ్యూనిస్టుల‌పై సీపీఐ నారాయ‌ణ షాకింగ్ కామెంట్స్..!!

క‌మ్యూనిస్టుల్లో రోజురోజుకు విలువ‌లు త‌గ్గిపోతున్నాయ‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయణ అన్నారు. గ‌తంతో పోల్చుకుంటే ఇప్పుడు క‌మ్యూనిస్టుల ప్ర‌వ‌ర్త‌న‌లో కూడా మార్పులొస్తున్నాయ‌ని ఇది మంచిది కాద‌ని చెప్పారాయ‌న‌.

Read more

తెలంగాణ‌లో అమిత్ షా యాత్ర‌..!

తెలంగాణ‌లో బీజేపీ బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా జ‌న‌చైత‌న్య యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పర్య‌టించే ప‌నిలో ప‌డ్డారు బీజేపీ నేత‌లు. రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ సార‌థ్యంలో యాదాద్రిలో ప్రారంభ‌మైన ఈ

Read more

ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చు ఎంతో తెలుసా..!!

దేశ ప్ర‌ధానిగా న‌రేంద్ర‌మోదీ ప్ర‌మాణ స్వీకారం చేస‌న నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌లు స‌మావేశాల్లో పాల్గొన్నారు. భార‌త్

Read more

రాహుల్’ని బావ దెబ్బకొట్టాడు

కాంగ్రెస్‌ జాతీయ అధక్ష్యుడు రాహుల్ గాంధీని ఆయన బావ రాబర్ట్ వాద్రా దెబ్బ కొట్టారని చెప్పుకొంటున్నారు. కార్పోరేట్ దొంగలు విజయ్ మాల్యా, నీరవ్ పాండే.. విషయంలో మోడీ

Read more

ఓట్ల కోసమే ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’.. !

‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’ అంశాన్ని మోడీ ప్రభుత్వం రాజకీయంగా వాడుకొంటుందన్న వాదన మరోసారి తెరపైకి వచ్చింది. 2016 సెప్టెంబర్‌లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం ఉగ్ర స్థావరాలపై

Read more

ఆ అంశంపై విస్తృత చ‌ర్చ జ‌ర‌గాలన్న ప్ర‌ధాని..!

ఢిల్లీ రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన నాల్గ‌వ నీతిఆయోగ్ పాల‌క‌మండ‌లి స‌మావేశం ముగిసింది. ముఖ్య‌మంత్రులు ఇచ్చిన సూచనలు, సలహాలు భవిష్యత్తు విధాన‌ నిర్ణయాలలో పరిగణలోకి తీసుకుంటామని,

Read more

అర‌వింద్ కేజ్రీవాల్ ఒక న‌క్స‌లైట్..!!

వ‌రుస భేటీల‌తో ఢిల్లీలో రాజ‌కీయాలు వేడెక్కుతున్న నేప‌థ్యంలో తాగాగా బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్యం సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. శ‌నివారం లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యంలో ఎన్టీఏయేత‌ర ముఖ్య‌మంత్రులు నారా

Read more

‘ముందస్తు’ ముంచుకొస్తుంది.. !

దేశంలో ముందస్తు ఎన్నికల ముంచుకొస్తున్నాయని ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలో మధ్యప్రదేష్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో

Read more