మమత సంచలన నిర్ణయం

తాను నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. ప్రస్తుతం భోవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక నేత

Read more

అఖిలప్రియకు మరోసారి నిరాశే.. !!

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ని సికింద్రాబాద్‌ కోర్టు తిరస్కరించింది. అంతేకాదు..అఖిలప్రియపై పోలీసులు అదనపు సెక్షన్లు

Read more

అభిమానులకి పొలిటికల్ స్వేచ్ఛనిచ్చిన రజనీ

సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ రాజకీయాల్లోకి రావడం లేదు. రాజకీయ పార్టీని స్థాపించడం లేదని ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై రజనీ

Read more

టీకా పంపిణీ ప్రారంభం.. రెండో డోస్ మరిచిపోవద్దు !

కరోనా టీకా పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృశ్యమాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో 100

Read more

యువతకు (పొలిటికల్) ఆహ్వానం

జాతీయ యువ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. యువత రాజకీయాల్లోకి రానంతకాలం కుటుంబ రాజకీయాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని, వీటిని పూర్తిగా పెకిలించాల్సిన

Read more

రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ 

నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల సమస్యలను

Read more

స్మిత్‌ ఛీటర్‌ కాదట

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు ఆ జట్టు ఆటగాడు స్మిత్ చీటింగ్ చేసిన సంగతి తెలిసిందే. రిషభ్‌పంత్‌(97; 118 బంతుల్లో 12×4, 3×6) చేసుకున్న బ్యాటింగ్‌ గార్డ్‌

Read more

రాజకీయ నేతలకు ప్రధాని వార్నింగ్

ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 16 నుంచి కరోనా వాక్సిన్ పంపిణీకి కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి

Read more

గుడ్ న్యూస్ : ఈ నెల 16 నుంచి కరోనా టీకా పంపిణీ

దేశ ప్రజలకి గుడ్ న్యూస్. ఈ నెల 16 నుంచి కరోనా టీకా పంపిణీ చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే వారంలో మకర సంక్రాంతి, లోహ్రి, మగ్‌

Read more

ఏపీ హైకోర్టు సీజే అరూప్‌కుమార్‌ గోస్వామి ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో

Read more