కరోనా మూలాలపై పరిశోధన.. చైనా సహకరించడం లేదు : WHO

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో ప్రపంచ దేశాల నుంచి చైనా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చైనా అజాగ్రత్త, సమాచారాన్ని పంచుకోవడంలో కావాలని నిర్లక్ష్యం

Read more

గణతంత్య్ర దినోత్సవం రోజున కిసాన్ పరేడ్  

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు దఫాలుగా జరిగిన చర్చల్లో రైతుల ప్రధాన డిమాండ్లు అయిన

Read more

గుడ్ చెప్పిన కేంద్రం.. ఉచితంగా కరోనా వాక్సిన్ !

కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ ని ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. శనివారం దేశ వ్యాప్తంగా  కొవిడ్-19 వ్యాక్సినేషన్ కు సంబంధించి డ్రైరన్ మొదలైంది.

Read more

రాజధానిలో రెండ్రోజుల పాటు కర్ఫ్యూ

కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల పాటు రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించింది. డిసెంబర్‌ 31, రాత్రి, జనవరి 1 తేదీల్లో రాత్రి కర్ఫ్యూ

Read more

రజనీకాంత్ యూటర్న్.. ఊహించినదే !

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై యూటర్న్ తీసుకున్నారు. రాజకీయాల్లోకి రావడం లేదంటూ సంచలన ప్రకటన చేశారు. దీనికి కరోనా కాలం. తన ఆరోగ్యం. ఇటీవల అనారోగ్య బారినపడటాన్ని దేవుడి సూచనగా

Read more

బీజేపీలో చేరబోతున్న గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఆదివారం గంగూలీ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ధన్‌ఖర్‌తో సమావేశం అయ్యారు. దాదాపు గంటపాటు

Read more

సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. జేడీయూ కంటే బీజేపీనే ఎక్కువ స్థానాలని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి

Read more

ప్రధాని సూచించిన 2021 తీర్మానాలు 

2021వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ యేడాది ఆఖరి  ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. కొత్త ఏడాదిలో భారత్‌ను సింగిల్‌

Read more

రజనీ పొలిటికల్ పార్టీ ప్రకటన క్యాన్సిల్ ?

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31న అధికార ప్రకటన చేస్తా. జనవరిలో పార్టీ ఏర్పాటు ఉంటుందని అభిమానులకి హామీ ఇచ్చారు.

Read more

రైతుల ఆవేదనని కేంద్రం వినాల్సిందే

రైతుల ఆందోళనలని కాంగ్రెస్ టేకప్ చేసింది. రైతుల పక్షంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలని ముమ్మరం చేసింది.గురువారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అధిర్‌ రంజన్‌

Read more