రైతుల ఆందోళన.. రంగంలోకి దిగిన ప్రధాని !

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని రైతులు ఆందోళనకి దిగిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న రైతులు కొన్నిరోజులుగా ఆందోళనలు

Read more

వైసీపీలోకి జనసేన ఎమ్మెల్యే కొడుకు

వైసీపీ వారసుల పార్టీగా మారింది. ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరే నేతలు వారసులతో కలిసి చేరుతున్నారు. తండ్రి-కొడుకులు ఒకేసారి వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో వారసులని నిలబెట్టే పార్టీగా వైసీపీ ముద్రపడిపోయింది. ఈ క్రమంలో జనసేన ఎమ్మెల్యే

Read more

బ్రేకింగ్ : భారత్ బంద్’కు పిలుపునిచ్చిన రైతులు

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Read more

కరోనా వాక్సీన్’పై ప్రధాని కీలక ప్రకటన

ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వాక్సిన్ పై కీలక ప్రకటన చేశారు. మరికొన్ని వారాల్లోనే కరోనా వాక్సిన్ రాబోతుందని ప్రకటించారు. ఈరోజు కరోనా వాక్సిన్ పై ప్రధాని

Read more

జనవరిలో రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం ! డిసెంబర్ 31న ప్రకటన !!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫైనల్ గా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా రజనీ ప్రకటించారు. జనవరిలో

Read more

ప్రధాని.. కరోనా వాక్సిన్ అభివృద్ది సంస్థల సందర్శన !

దేశంలో కరోనా వాక్సిన్ ని అభివృద్ధి చేస్తున్న సంస్థలని ప్రధాని నరేంద్ర మోడీ రేపు సందర్శించనున్నారు. ఇందుకోసం సుడిగాలి పర్యటన చేయనున్నారు. హైదరాబాద్ సహా మూడు నగరాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు.

Read more

కరోనాతో అహ్మద్‌ పటేల్ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌(71) కరోనాతో చికిత్స పొందుతూ గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అహ్మద్ పటేల్‌కు నెల రోజులు క్రితం కరోనా

Read more

పోలీసులతో బూట్లు నాకిస్తాం.. భాజాపా నేత షాకింగ్ కామెంట్స్ !

భాజాపాకు క్రమశిక్షణ గల పార్టీ అనే పేరుంది. ఆ పార్టీలోని వారు అత్యధికులు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. దీంతో వారిలో దేశభక్తి, ప్రజల పట్ల భక్తి ఎక్కువే

Read more

మీడియాపై రాష్ట్రపతి ప్రశంసలు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మీడియాపై ప్రశంసలు కురిపించారు. సోమవారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఆయన లేఖ ద్వారా ప్రశంసించారు. “ప్రింట్‌

Read more

ఆమె బాత్ రూమ్ లో కూడా కెమెరాలు పెట్టారట

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియమ్ నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడు తన గదితో పాటు బాత్రూమ్‌లో కూడా

Read more