గులాం నబీ ఆజాద్’కు కరోనా పాజిటివ్
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆజాద్ ట్విట్ చేశారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు.
Read moreకాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆజాద్ ట్విట్ చేశారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు.
Read moreదేశంలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా పెరుగుతోంది. వీరిలో కొందరు కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నేత, బిహార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి
Read moreఏపీ ఎంసెట్–2020 ఫలితాలు విడుదలయ్యాయ్. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలని విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 84.7శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో
Read moreఅన్ లాక్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్నింటికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి స్కూల్స్, థియేటర్స్ తెరచుకోవచ్చని స్పష్టం చేసింది.
Read moreఎన్డీయేలో వైసీపీ చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 15 రోజుల వ్యవధిలోనే ఏపీ సీఎం జగన్ రెండు సార్లు ఢిల్లీకి వెళ్లడం వెనక కారణమిదేనని చెప్పుకుంటున్నారు.
Read moreఅన్ లాక్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి విద్యా సంస్థలకి అనుమతులు
Read moreదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ అత్యాచార ఘటన కేసును సీబీఐ అప్పగించారు. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు
Read moreహాథ్రస్ అత్యాచార బాధిత కుటుంబాన్ని కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు గురువారం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈరోజు మరోసారి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తమ పార్టీ
Read moreఊహించినట్టే అన్ లాక్ 5లో అన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. తాజాగా అన్ లాక్ 5 గైడ్ లైన్స్ ని కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసింది.
Read moreదేశంలో నిర్భయ ఘటన రిపీటైన సంగతి తెలిసిందే. యూపీలో 20యేళ్ల యువతిని నలుగురు దుండగులు నాలుకకోరి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సదరు యువతి మృతి చెందింది. యూపీ అత్యాచార
Read more