తిలక్ కు ప్రధాని నివాళి
లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ శతవర్ధంతి నేడు. జులై 23, 1856లో జన్మించారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన బాల గంగాధర్ తిలక్ను భారత స్వాతంత్రోద్యమానికి
Read moreలోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ శతవర్ధంతి నేడు. జులై 23, 1856లో జన్మించారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన బాల గంగాధర్ తిలక్ను భారత స్వాతంత్రోద్యమానికి
Read moreకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. అలాగని సోనియా గాంధీకి ఆరోగ్యం సీరియస్ గా ఏమీ లేదట. సాధారణ పరీక్షల నిమిత్తం చేరినట్టు ఆస్పత్రి
Read moreదేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 50వేలు దాటేసి 60వేలకిపైగా నమోదవుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగారాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది.
Read moreదేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 50వేలకి చేరువగా నమోదవుతున్నాయి. ఇక లక్ష కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితా పెరుగుతోంది. లక్షకు పైగా
Read moreఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య శ్రీరామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ మందిరం నిర్మాణం గురించి
Read moreఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు 7వేలకి పైగానే నమోదవుతున్నాయ్. ప్రతిరోజూ 50మందికి పైగా మృతి చెందుతున్నారు. కరోనా కారణంగా మృతి చెందిన వారి
Read moreమద్యప్రదేష్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్ చెప్పారు. 12వతరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్
Read moreఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉంది. ఆయన ఆమోదం పడితే.. ఏపీ రాజధాని
Read moreదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 50వేలకి చేరువగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. ఈ నేపథ్యంలో దేశంలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Read moreదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,931 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,35,453కు చేరింది.
Read more