మే 31 వరకు లాక్ డౌన్ పొడిగింపు

కరోనా కట్టడి కోసం దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. నేటితో మూడో విడత లాక్‌డౌన్ ముగియనుంది.  ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడగింపు ఉంటుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలిచ్చిన

Read more

కేసీఆర్ చెప్పిందే.. కేంద్రం చేసింది.. జూన్ 30 వరకు రైళ్లు రద్దు !

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు పాసింజర్ రైళ్లని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మూడో విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా పాసింజర్ రైళ్లకి కేంద్రం

Read more

భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలు

కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక

Read more

లాక్ డౌన్-4 మరింత సరళంగా !

ఈ నెల 17తో మూడో విడత లాక్ డౌన్ ముగియనుంది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ పొడగించాలని కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో మరిన్ని సడలింపులు ఇవ్వనుంది. కరోనా

Read more

రైళ్ల ప్రారంభం.. నిబంధనలు విడుదల చేసిన కేంద్రం 

పాసింజర్ రైళ్లకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 15 పాసింజర్ రైల్స్ కూతపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ ప్రామాణిక నిబంధనలను

Read more

సీఎం’లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్  ప్రారంభమైంది. మూడో విడత లాక్ డౌన్ మరో ఆరు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీ

Read more

లాక్‌డౌన్ ముగిసినట్టేనా ?

కరోనా కట్టడి కోసం దేశంలో మార్చి 25 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఒకటి, రెండో విడత లాక్‌డౌన్ లని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేశాయి. మూడో

Read more

మన్మోహన్ సింగ్’కు అస్వస్థత.. ఎయిమ్స్’లో చేరిక !

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆదివారం రాత్రి మన్మోహన్ సింగ్ కు ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే 

Read more

మరోసారి.. ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ !

దేశంలో కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మూడు విడతలుగా లాక్ డౌన్ విధించింది. ఈ నెల 17తో మూడో దఫా లాక్

Read more