విశాఖ ఘటన : 11కి చేరిన మృతుల సంఖ్య
విశాఖ ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. విశాఖలో ప్రస్తుత పరిస్థితులని మీడియాకు వివరించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ గ్యాస్ ప్రభావానికి గురైన 200
Read moreవిశాఖ ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. విశాఖలో ప్రస్తుత పరిస్థితులని మీడియాకు వివరించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ గ్యాస్ ప్రభావానికి గురైన 200
Read moreతెలుగు జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి సహాయం చేశారు. ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకి కిషన్రెడ్డి కరోనా టెస్టులు చేయించారు. అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి జర్నలిస్టులకు
Read moreదేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈరోజు రికార్డు స్థాయిలో 3900 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 195మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,568కి
Read moreదేశంలో కరోనా విజృంభిస్తోంది. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం సంతోషపెట్టే విషయం. గడిచిన 24గంటల్లో 1,074 మంది కోలుకున్నారని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
Read moreదేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. 40రోజుల లాక్డౌన్ తర్వాత వారిని స్వస్థలాకి వెళ్లేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.
Read moreమే 3 తర్వాత మరో రెండు వారాలు అంటే.. మే 17 వరకు లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆరేంజ్,
Read moreఆరోగ్యసేతు యాప్ వాడకానికి వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, దీంతో వ్యక్తిగత గోప్యత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Read moreదేశంలో కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్ర కరోనా ప్రభావం అధికంగా ఉంది. సామాన్యులతో పాటు భద్రతాసిబ్బంది, వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్
Read moreమే 3 తర్వాత కూడా మరో రెండు వారాల పాటు అంటే.. మే 17 వరకు లాక్డౌన్ పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏకాభిప్రాయం తర్వాతే లాక్డౌన్
Read moreప్రధాని నరేంద్ర మోడీ రేపు ఉదయం 10గంటలకి జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. మే 3 తర్వాత కూడా దేశంలో లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Read more