గుడ్ న్యూస్ : మద్యం షాపులకి కేంద్రం అనుమతి
మందు బాబులకి గుడ్ న్యూస్. మద్యం షాపులు తెరచుకోనున్నాయి. ఈ నెల 3న ముగియనున్న లాక్ డౌన్ ను కేంద్రం మే 17వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అదే
Read moreమందు బాబులకి గుడ్ న్యూస్. మద్యం షాపులు తెరచుకోనున్నాయి. ఈ నెల 3న ముగియనున్న లాక్ డౌన్ ను కేంద్రం మే 17వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అదే
Read moreమే 3 తర్వాత కూడా దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తారా ? లేదా.. ?? అనే ఉత్కంఠకి కేంద్రం తెరదించింది. లాక్ డౌన్ ని మరో రెండు వారాలపాటు
Read moreరష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రధాని ఆరోగ్యంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Read moreభారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు భారత పీఎంవో కార్యాలయం, భారత రాష్ట్రపతి భవన్, ఇండియా ఇన్ యూఎస్ఏ, యూఎస్ ఎంబసీ ఇండియా ట్విట్టర్ ఖాతాలను వైట్ హౌస్
Read moreవైట్హౌజ్ అమెరికా అధ్యక్షుడి నివాసభవనం అనుసరిస్తున్న ఏకైక ప్రపంచ నేత భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్న సంగతి తెలిసిందే. అయితే వైట్హౌజ్ సడెన్ షాక్ ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్నాథ్
Read moreలాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను వారి స్వస్థలాలకు చేర్చడం
Read moreదేశంలో కరోనా కట్టడి కోసం ముందుగా 21 రోజుల (ఏప్రిల్ 14) పాటు లాక్ డౌన్ ని విధించింది కేంద్రం ప్రభుత్వం. ఆ తర్వాత దానికి మే 3
Read moreదేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు 20వేలు దాటాయి. సరిగ్గా 8 రోజుల్లో కేసులు 10వేల నుంచి రెట్టింపు అయ్యాయి. దేశంలో లాక్డౌన్ గత 30రోజులుగా
Read moreకరోనా మహమ్మారి దేశాధినేతలు, చట్టసభలని వదలడం లేదు. భారత్ లో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వెయ్యికి పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి భవన్కు
Read moreదేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్లో మరో 50మంది మృత్యువాత పడ్డారు.
Read more