సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు పితృ వియోగం

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ కన్నుమూశారు. ఆయన కొద్దిరోజులుగా కిడ్నీ, కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. మార్చి 13న ఆనంద్ సింగ్ బిష్ట్ ని ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించి

Read more

500 దాటిన కరోనా మృతుల సంఖ్య

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వెయ్యికి పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య

Read more

24గంటల్లో.. 991 కరోనా కేసులు, 43 మంది మృతి !

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాదాపు వెయ్యి కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 991 కొత్త కేసులు నమోదు కాగా, 43 మంది మరణించారని

Read more

కరోనాకు టీకా కనుగొంటున్నాం : కేంద్రం

వాక్సిన్ వచ్చే వరకు కరోనా వైరస్ ని కట్టడి చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కరోనాకు టీకాని కనిపెట్టే ప్రయత్నంలో ఉంది. క‌రోనా

Read more

రెండో ప్యాకేజీకి రెడీ అవుతుందా ?

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలు, మధ్యతరగతి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1.7 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు

Read more

చిన్నారులు భలే చెప్పారు : ప్రధాని

దేశంలో కరోనా విజృంభిస్తోంది. దాన్నుంచి తప్పించుకోవడానికి సామాజిక దూరం, శుభ్రత, మాస్క్ లని ధరించాలని పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, ప్రజలు వీడియోల రూపంలో అవగాహన కల్పించే ప్రయత్నం

Read more

లాక్‌డౌన్‌ మరింత కఠినంగా

దేశంలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే దేశంలో 941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో కరోనా లాక్‌డౌన్‌ ని మరింత కఠినంగా అమలు చేసేందుకు కేంద్రం రెడీ

Read more

దేశంలో హాట్ స్పాట్స్ లెక్క తేలింది !

దేశంలో కరోనా విజృంభిస్తోంది. దాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్నీ విధాల ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్‌ కేంద్రాలు, నాన్‌ హాట్‌స్పాట్‌ కేంద్రాలు,

Read more

లాక్‌డౌన్‌ గైడ్ లైన్స్ విడుదల

కరోనా కట్టడి కోసం దేశంలో మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడగించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని కేంద్రం తాజాగా విడుదల చేసింది. అయితే

Read more

ప్రజలకి ప్రధాని ఏడు సూచనలు

ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపై ప్రకటన చేశారు. మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని

Read more