లాక్‌డౌన్‌ పొడగింపు ప్రకటన రేపే

దేశంలో కరోనా కట్టడి కోసం మార్చి 25న ప్రధాని ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ మంగళవారం (ఏప్రిల్ 14)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Read more

కరోనా మృతులు @199

దేశంలో కరోనా వైరస్‌ రోజురోజూకి విజృంభిస్తోంది. శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6412కి చేరింది. 199మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బులిటెన్ విడుదల

Read more

‘జన్‌ ధన్‌’ డబ్బులు వెనక్కిపోవు

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన కేంద్రం పలు ఉద్దీపన పథకాలని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో రూ. 1500 జమ చేస్తామని కేంద్రం తెలిపింది.

Read more

కేంద్రం కరోనా సాయం రూ.15,000 కోట్లు

దేశంలో కరోనా కట్టడి కోసం మోడీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ముందు చూపుతో లాక్‌డౌన్ ప్రకటించి చాలా మేరకు కరోనాని కట్టడి చేయగలిగారు. అగ్రరాజ్యం అమెరికాకి కూడా

Read more

ట్రంప్ ప్రతీకారం.. ప్రేమగా మారింది !

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు భారత్ పై ప్రతీకార మాటలు మాట్లాడిన సంగతి తెలిసిందే. కరోనా చికిత్సకు ఉపయోగపడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై భారత్ నిషేధం ఎత్తివేయకపోతే.. తాను

Read more

లాక్‌డౌన్‌ ని పొడిగించిన తొలి రాష్ట్రం

కరోనా ప్రభావంతో దేశంలో 21 రోజుల పాటు.. అంటే ఈ నెల 14 వరకు కేంద్రం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లాక్‌డౌన్‌ పొడగించాలని

Read more

దేశంలో కరోనా కేసులు 5194, మరణాలు 149

దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 5194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 149

Read more

లాక్‌డౌన్‌ ఎత్తివేతకు నో చెబుతున్న రాష్ట్రాలు ఇవే

కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో 21 రోజుల పాటు.. అంటే ఏప్రిల్14 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14

Read more

బ్రిటన్ ప్రధాని అనారోగ్యంపై మన ప్రధాని ట్విట్ 

బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ కరోనాతో ఐసీయూలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలు జాన్సన్‌ ఆకాంక్షించారు. అమెరికా ప్రజలంతా బోరిస్‌ ఆరోగ్యం

Read more

భారత్ లో కరోనా కేసులు 4421, మరణాలు 114

దేశంలో కరోనా రోజురోజూకి విజృంభిస్తోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4421కి చేరింది. వీరిలో 114మంది మరణించగా 3981 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య

Read more