మహా రాజీకీయంలో బిగ్ ట్విస్ట్

మహారాష్ట్ర రాజకీయం కొత్త టర్న్ తీసుకొంది. ప్రభుత్వ ఏర్పాటుపై భాజాపా ఆశలు వదులుకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో

Read more

ఈ అంశాల ఆధారంగానే అయోధ్య తీర్పు !

సుదీర్ఘంగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పుని వెలువరిస్తోంది. అయోధ్య వివాదాస్పద స్థలం (2.77ఎకరాలు) హిందువులకే కేటాయించింది. ఆ స్థలాన్ని రామ్ జన్మభూమి న్యాస్ కు అప్పగించాలని

Read more

లైవ్ : అయోధ్య కేసు తుది తీర్పు

అయోధ్య వివాదం 134 యేళ్లుగా సాగుతోంది. సుదీర్ఘకాలంగా నలుగుతోంది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంతం (2.77ఎకరాలు) తమదంటే తమదంటూ హిందూ- ముస్లింలు గొడవపడుతుననరు. దీనిపై ఎన్నెన్నో కోర్టు

Read more

బ్రేకింగ్ : రేపే అయోధ్య కేసు తుది తీర్పు

దశాబ్ధాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మ భూ వివాదంపై రేపు సుప్రీం తుది తీర్పుని వెలువరించనుంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో

Read more

మోహన్‌ భగవత్‌ ని కలిసిన ఫడ్నవీస్‌ !

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అసెంబీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ-శివసేనలు ప్రభుత్వం ఏర్పాటు ఆ ఐక్యతని కనబర్చడం లేదు. శివసేన

Read more

మహా సంక్షోభం.. పరిష్కారం ఆయనకి మాత్రమే సాధ్యం !

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎన్నికల్లో ఒక్కటిగా పోటీ చేసిన భాజాపా-శివసేనలు ప్రభుత్వ ఏర్పాటు మాత్రం ఆ ఐక్యతని చూపిడంలో లేదు. సీఎం పదవిని

Read more

వైజ‌నాథ్ పాటిల్ ఇకలేరు

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి వైజనాథ్ పాటిల్ (81) కన్నుమూశారు. గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వైజనాథ్ బెంగుళూరులోని ఫోర్టిస్ హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వైజ‌నాథ్‌కు భార్య‌, ముగ్గురు

Read more

మళ్లీ ఎన్నికల నగారా మ్రోగింది !

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మ్రోగింది. ఇటీవలే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా హీట్ చల్లారనే లేదు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.

Read more

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

జమ్మూకశ్మీర్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను గురువారం ఎత్తివేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కార్యాలయం నుంచి అధికారిక నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. జమ్మూకశ్మీర్‌ ఇప్పుడు కశ్మీర్‌, లద్ధాఖ్‌

Read more

ఐక్యతా విగ్రహం భారత సమగ్రతకు చిహ్నం : మోడీ  

దేశవ్యాప్తంగా నేడు ఐక్యతా దివస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సర్థార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్‌ 31ని ఐక్యతా దినోత్సవంగా మోడీ 2014లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి

Read more