సీపీఐ నేత గురుదాస్‌ గుప్తా కన్నుమూత

సీపీఐ సీనియర్ నేత గురుదాస్ గుప్తా కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా గుండె, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న గుప్తా ఈ ఉదయం

Read more

శివసేన ’50-50′ డిమాండ్ కు పవార్ సపోర్ట్

మహారాష్ట్రలో పవర్ ని పంచుకోవాలని ఆశపడుతోంది శివసేన. మహారాష్ట్ర సీఎం పదవీకాలాన్ని 50-50 పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో భాజపా – శివసేన కూటమిగా పోటీ

Read more

మహారాష్ట్ర, హర్యానాలోనూ భాజాపా హవా

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ భాజాపా హవా స్పష్టంగా కనిపిస్తోంది.   మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకుగాను ప్రస్తుతం 265 స్థానాల

Read more

నవాజ్ షరీఫ్’పై విష ప్రయోగం ?

పాక్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షరీఫ్ అనారోగ్యంపై సంచలన ఆరోపణలు బయటికొచ్చాయ్. విషప్రయోగం చేయడం వల్లే

Read more

చిదంబరంకు బెయిల్ మంజూరు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎన్‌ఎక్స్‌ మీడియా వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో చిదంబరానికి కోర్టు బెయిల్‌

Read more

అయోధ్య కేసు : విచారణ పూర్తి.. ఇక తీర్పు మిగిలింది !

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గత 40 రోజులుగా అయోధ్య కేసుని రోజువారీ విచారణ చేపట్టిన విషయం

Read more

అయోధ్య కేసు విచారణలో హై డ్రామా

అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీం కోర్టులో మరికొద్దిసేపట్లో వాదనలు ముగియనున్నాయి. సాయంత్రం 5గంటలకి వరకు విచారణ జరగనుంది. ఆ తర్వాత తుది తీర్పు రావడమే తరువాయి.

Read more

శాసనసభ సమావేశాలకు ప్రైవేటు మీడియా బ్యాన్ !

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ప్రయివేటు మీడియాని బ్యాన్ చేస్తూ తీసుకొన్న నిర్ణయం వివాదాస్పదం అయింది. శాసనసభ సమావేశాల కవరేజ్‌నుంచి ప్రైవేటు మీడియాను నిషేధిస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకొన్న సంగతి

Read more

అణచివేస్తే.. ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవ్ !

సమ్మెలు, ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తే ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందులు తప్పవన్నారు కార్మిక సంఘాల ఐకాస ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ

Read more

కస్టమర్లకు జియో షాక్

టెలికాం సంచలనం జియో కస్టమర్లకి షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి ఉచితంగా కాల్స్ చేసే అవకాశం ఉండదని ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు ఉచితంగా అన్ని

Read more