దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ : రోహిత్ హాఫ్ సెంచరీ

ఓపెనర్ గా రంగంలోకి దిగితే రోహిత్ శర్మకి పూనమ్ వస్తుటుంది. వన్డేల్లో ప్రపంచంలో నెంబర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్. కానీ, టెస్టులో ఆయన ఇంకా స్థానాన్ని పదిలం

Read more

టీమిండియాకు నెం.4 అవసరం లేదట !

టీమిండియాకు నెం.4 సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. వరల్డ్ కప్ కి ముందు తర్వాత కూడా నెం.4 సమస్య కోహ్లీ సేనని వేధిస్తోంది. ఐతే, ఇదంతా సొంత

Read more

హైదరాబాద్’లో ఇస్త్రో శాస్త్రవేత దారుణ హత్య వెనక.. !

హైదరాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఇస్రో శాస్త్రవేత్త సురేష్ దారుణ హత్యకు గురయ్యారు. బాలానగర్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఎస్‌.సురేశ్‌ కుమార్‌(56)ను గుర్తు తెలియని

Read more

బోటు వెలికితీత : బాలాజీ మెరైన్స్‌ తొలి ప్రయత్నం విఫలం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గల్లంతైన బోటును బయటకు తీసేందుకు కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్‌ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండోరోజు బోటును

Read more

పంత్’కు చెక్.. సాహాకు ఛాన్స్

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు చెక్ పడింది. పంత్ ప్రతిభ ఉన్న ఆటగాడు. కానీ, పరిణతిగా ఆడటం లేదు. అనవసరమైన షాట్స్ తో

Read more

పీవీ సింధుతో కలిసి పృథ్వీ షా ప్రాక్టీసు

ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న యువ క్రికెటర్ పృధ్వీ షా. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నందుకు షాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నవంబర్ 15తో షాపై నిషేధం ముగియనుంది. ఈ

Read more

బ్యాంకుల కొత్త పనివేళలు.. ఇవే !

ఏపీలో బ్యాంకుల పనివేళలు మారాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటికీ ఒకే రకమైన పనివేళలు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం సమావేశమైన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఉదయం 10

Read more

ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు

2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్‌ పనిచేయదు. ఐతే, అది కొన్ని ఫోన్లలో మాత్రమే. ఐఓఎస్‌ 8తో పనిచేసే యాపిల్‌ ఫోన్లతో పాటు ఆండ్రాయిడ్‌ 2.3.7 ఓఎస్‌ ఫోన్లలోనూ వాట్సాప్

Read more

పాక్ ఆహ్వానాన్ని తిరస్కరించిన మన్మోహన్

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాక్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు సమాచారమ్. కర్తార్‌పూర్‌ నడవా ప్రారంభోత్సవానికి రావాలన్న పాక్‌ మన్మోహన్ సింగ్ ని ఆహ్వానించింది. ఈ మేరకు ఈ

Read more

సౌదీ యువరాజు పెట్రో హెచ్చరిక

సౌదీలోని అతిపెద్ద చమురు సంస్థ ఆరామ్‌కోకు చెందిన అబ్‌ఖైక్‌, ఖురైస్‌ శుద్ధి కేంద్రాలపై ఇరాన్‌తో సంబంధాలున్న హుతీ తిరుగుబాటు దారులు డ్రోన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో

Read more