కర్నాటకం : కోర్టుకెక్కిన అసంతృప్త ఎమ్మెల్యేలు
కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల్లో కొన్ని సరిగా లేవంటూ స్పీకర్ రమేశ్ కుమార్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్,
Read moreకర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల్లో కొన్ని సరిగా లేవంటూ స్పీకర్ రమేశ్ కుమార్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్,
Read moreవరుణుడి పుణ్యమా అని మంగళవారం తేలిపోవాల్సిన భారత్-న్యూజిలాండ్ సెమీస్ ఫలితం.. బుధవారానికి వాయిదా పడింది. ఈరోజు కూడా వర్షం పడితే.. పరిస్థితి ఏంటన్నది క్రికెట్ అభిమానులని తొలిచేస్తోంది.
Read moreహైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో దారుణం చోటు చేసుకొంది. ఓ ప్రేమోన్మాది ప్రియురాలిని గొంతుకోశాడు. వివరాల్లోకి వెఌతే.. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్ (22), బడంగ్పేటకు
Read moreహైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి కల్యాణోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్
Read moreప్రపంచకప్ లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సెమీస్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడిన సంగతి తెలిసిందే. ఐతే, భారీ వర్షం పడటం లేదు. ముసురు
Read moreసెమీఫైనల్లో ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు అంటున్నాడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్. గురువారం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రెండో సెమీస్లో తలపడనున్నాయి. ఆటకి ముందు సవాళ్లకి
Read moreరసవత్తరంగా మారుతున్న ‘భారత్ వర్సెస్ న్యూజిలాండ్’ సెమీస్ మ్యాచ్ కు వర్షం అడ్డం పడింది. వర్షం కారణంగా మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. భువనేశ్వర్ 46.1వ బంతి వేసిన
Read moreసెమీ ఫైనల్ లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకొన్న న్యూజిలాండ్ జట్టు ఆచితూచి ఆడుతోంది. 40ఓవర్లు ముగిసేసరికి కివీస్ 5వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
Read moreవరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మని ని ఏదో శక్తి ఆవహించినట్టు ఉంది. సింగిల్స్ తీసినంత ఈజీగా సెంచరీలు బాదేస్తున్నాడు.
Read moreప్రపంచకప్ సెమీస్ లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఎవరు ఎవరిని టార్గెట్ చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ముందు మీడియాతో
Read more