భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరు ? తేలేది నేడే !
కోహ్లీసేన ఇప్పటికే ప్రపంచకప్ సెమీఫైనల్ కు చేరింది. ఇప్పుడు సెమీస్ లో టీమిండియా ఢీకొనబోయే జట్టు ఏది అనేది ఆసక్తిగా మారింది. పాయింట్ల పట్టికలో ఒకటో స్థానంలో
Read moreకోహ్లీసేన ఇప్పటికే ప్రపంచకప్ సెమీఫైనల్ కు చేరింది. ఇప్పుడు సెమీస్ లో టీమిండియా ఢీకొనబోయే జట్టు ఏది అనేది ఆసక్తిగా మారింది. పాయింట్ల పట్టికలో ఒకటో స్థానంలో
Read more2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలిసారి గృహ రుణం
Read moreప్రపంచకప్ లో పాకిస్థాన్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా (14 పాయింట్లు), భారత్ (13), ఇంగ్లాండ్ (12) జట్లు సెమీస్ బెర్తుని ఖరారు చేసుకొన్నాయి. మిగిలిన
Read moreత్వరలో కొత్త నాణేలు రాబోతున్నాయి. కొత్త రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు
Read moreతెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు ఎంతో కాలంగా కోరుతున్న డిమాండ్ ఇన్నాళ్లకి నెరవేరింది. ఇకపై బ్యాంకు పరీక్షల్ని తెలుగులోనే రాసుకోవచ్చు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(ఆర్ఆర్బీ)కు సంబంధించి స్కేల్-1 అధికారులు,
Read moreప్రపంచకప్ లో వెస్టీండీస్ జట్టు గెలుపుతో ఆరంభించింది. గెలుపుతోనే ముగించింది. గురువారం అఫ్గానిస్థాన్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో విండీస్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో..
Read moreహైదరాబాద్లోని అమీర్పేట, మైత్రివనం ప్రాంతాల్లో ఉన్న 20 ఐటీ శిక్షణా సంస్థల్ని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. అగ్ని ప్రమాద, విపత్తులను ఎదుర్కొనేందుకు ఎటువంటి భద్రతా
Read moreఆసీస్ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ మూడోసారి తండ్రైన సంగతి తెలిసిందే. అతడి భార్య క్యాండిస్ ఆదివారం మూడో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వార్నర్ కు ఫాదర్ సెంటిమెంట్
Read moreఅవునూ.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి కూడా చేసుకొన్నారు. కాన్పూర్కు చెందిన ఇద్దరు యువతులూ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అబ్బాయిలపై నమ్మకం లేక యువతులిద్దరూ
Read moreగురుగ్రామ్లోని ఉప్పల్ సౌత్ఎండ్హోంలో దారుణం చోటు చేసుకొంది. ఓ ఫార్మా సంస్థ సీనియర్ ఉద్యోగి.. భార్యను, కన్నబిడ్డలను అత్యంత దారుణంగా హత్య చేసి… ఆ తర్వాత ఆత్మహత్య
Read more