ఇంటర్ రీ-వాల్యూయేషన్’లో 1,137మంది ఉత్తీర్ణత

ఇంటర్‌ పునఃలెక్కింపు, పరిశీలనల ఫలితాలు వచ్చేశాయి. అప్పుడు తప్పి, ఇప్పుడు ఉత్తీర్ణులైన విద్యార్థులు 1,137 మంది. దీన్ని బట్టి సాంకేతిక తప్పులతోపాటు మూల్యాంకనంలోనూ అలవిమాలిన నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు

Read more

బ్రేకీంగ్ : జార్ఖండ్ లో మావోయిస్టులు ఘాతుకం.. 11మంది జవాన్లకి గాయాలు

జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్‌కెల్లాలోని కుచాయ్‌ ప్రాంతంలో భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు గాయపడ్డారు. ఈ

Read more

వరల్డ్ కప్ చూసేందుకు.. లక్షల్లో మహిళలు !

ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్ కోసం యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ మెగా టోర్నీలో పది జట్లు ..మొత్తం 48 మ్యాచ్‌లను రౌండ్‌

Read more

ధోనీ రిటైర్మెంట్‌ పై షేన్‌వార్న్‌ కామెంట్స్

ప్రపంచ కప్‌ పూర్తవ్వగానే టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించేస్తాడనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ఆస్ట్రేలియా లెజెండ్‌ షేన్‌వార్న్‌ ఘాటు

Read more

ఆ నిందితుడిని కాపాడింది జగన్ నే.. !

జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ శనివారం విడుదలయ్యారు. ఏడు నెలల రిమాండ్‌ తర్వాత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చాడు. మీడియాతో మాట్లాడాడు.

Read more

ప్రపంచకప్‌లో టీమిండియా తొలి ఓటమి

ప్రపంచకప్ ని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్‌మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కోహ్లీ సేన 39.2

Read more

అద్వానీని కలిసిన మోడీ

కేంద్రంలో మరోసారి కమలం వికసించింది. ఎన్డీయే కూటమి ఏకంగా 348స్థానాలని గెలుపొందింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమణాస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ

Read more

అరె.. మోడీ ‘చౌకీదార్‌’ని తొలగించారు !

ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్‌ ఖాతాలో తన పేరు ముందు జోడించుకున్న ‘చౌకీదార్‌’ పదాన్ని తొలగించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టిన కొద్ది

Read more

ఆ రాష్ట్రాలో కమలం క్లీన్ స్వీప్ !

దేశంలో మరోసారి భాజాపా హవా స్పష్టంగా కనిపించింది. మరోసారి స్పష్టమైన మెజారిటీతో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో భాజపా క్లీన్‌స్వీప్‌ చేసింది.

Read more

జగన్ దాడి కేసు : నిందితుడు శ్రీనివాస్ రెడ్డి బెయిల్ మంజూరు

వైకాపా అధినేత వైఎస్ జగన్ దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ మంజూరైంది. ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ.30వేల నగదు, ఇద్దరి

Read more