గుడ్ న్యూస్.. త్వరలోనే నిరుద్యోగభృతి !

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే నిరుద్యోగభృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించవచ్చన్నారు. అంటే.. వచ్చే నెలలోనే నిరుద్యోగ భృతిపై ప్రకటన

Read more

TSలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ.. అవన్నీ భర్తీ చేస్తారా ?

నిరుద్యోగులు, ఉద్యోగులకి ఒకేసారి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఇటు ఉద్యోగాల భర్తీ, అటు ఉద్యోగులకు ప్రమోషన్స్ ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా వేతన సవరణ సంఘం

Read more

కాశీ యాత్రకు బయలుదేరిన కేసీఆర్ కుటుంబం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కాశీ పర్యటనకు బయలుదేరారు. రెండ్రోజుల పాటు వీరి పర్యటన కొనసాగనుంది. ఈరోజు వారణాసి చేరుకోనున్నారు. అక్కడ అస్సి ఘాట్

Read more

కేటీఆర్ కాబినేట్ లో మంత్రులెవరు ?

మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్సయింది. ఫిబ్రవరి 18న కేటీఆర్ కు పట్టాభిషేషం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేబినేట్’లో ఎవరెవరు

Read more

TSలో పీఆర్సీ నివేదిక విడుదల

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిటి (పీఆర్సీ) నివేదిక విడుదల చేసింది. ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని వేతన సవరణ సంఘం

Read more

కేటీఆర్’కు సీఎం పదవి.. మూడ్నెళ్లు వాయిదా ?

మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం ఖాయం. అదే కూడా వచ్చే నెలలోనే. ఫిబ్రవరి 18న ముహూర్తం ఫిక్సయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే లెటెస్ట్ న్యూస్ ఏంటంటే

Read more

కాబోయే.. సీఎం కేటీఆర్ కోసం అత్యాధునిక కాన్వాయ్‌ !

ముఖ్యమంత్రి పదవి నుంచి కేటీఆర్ తప్పుకోబోతున్నారు. తనయుడు కేటీఆర్ కు పగ్గాలు అప్పగించనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 18న ముహూర్తం ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read more

పంచాయతీ ఎన్నికలకు మేం సిద్ధం : వైసీపీ

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్ట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్  కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఫైనల్ గా ఎన్నికలకి ఓకే

Read more

కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిల ప్రకటన

తెలంగాణలో కొత్త పార్టీ పుట్టుకు రానుంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీని ఏర్పాటు చేయనుందని ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనాన్ని ప్రచురితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం అంతా..

Read more

రైతన్నలకు సెల్యూట్‌ చేసిన రాష్ట్రపతి

రైతన్నలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సెల్యూట్ చేశారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం భారత్‌ కట్టుబడిఉందని స్పష్టం చేశారు. దేశానికి

Read more