బండి సంజయ్’కు ఢిల్లీ పిలుపు
తెలంగాణ భాజాపా బ్యాక్ టు బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొంది తెరాసకు తొలి షాక్ ఇచ్చింది. నెల తిరక్కుండా గ్రేటర్ ఎన్నికల రూపంలో తెరాసకు రెండో షాక్ ఇచ్చింది. ఇది
Read moreతెలంగాణ భాజాపా బ్యాక్ టు బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొంది తెరాసకు తొలి షాక్ ఇచ్చింది. నెల తిరక్కుండా గ్రేటర్ ఎన్నికల రూపంలో తెరాసకు రెండో షాక్ ఇచ్చింది. ఇది
Read moreగ్రేటర్ లో గులాభి పార్టీ గెలిచింది. కానీ ఓడింది. గ్రేటర్ ఫలితాల్లో తెరాసకు 55 స్థానాలొచ్చాయ్. ఫైనల్ గా మేయర్ పీఠాన్ని ఆ పార్టీనే సొంతం చేసుకోనుంది. కానీ ఆ
Read moreతెలంగాణ భాజాపాకు మంచిరోజులొచ్చాయ్. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో తెరాసకు ప్రత్యామ్నాయం భాజాపానే అన్నది ఖరారైంది. ఈ నేపథ్యంలో
Read moreగ్రేటర్ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో పలు విషయాలపై క్లారిటీ ఇచ్చినట్టయింది. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజాపా అనే విషయంలో ఫుల్ కారిటీ వచ్చేసింది. అంతేకాదు.. తెరాసలో చేరలేని నేతలకి బీజేపీలో చేరేందుకు ధైర్యం కూడా ఇచ్చింది.
Read moreఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని రైతులు ఆందోళనకి దిగిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న రైతులు కొన్నిరోజులుగా ఆందోళనలు
Read moreజీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస లెక్క తప్పింది. ఆ పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదు. 100 టార్గెట్ గా పెట్టుకుంటే 55 మాత్రమే వచ్చాయి. గ్రేటర్ భాజాపా అనూహ్యంగా పుంజుకుంది.
Read moreసీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు కమలం గుండం ఉన్నట్టుంది. ఇప్పటికే కవితకు భాజాపా రెండు షాకులిచ్చింది. మూడో షాక్ ఇచ్చేందుకు కూడా రెడీగా ఉంది. లోక్ సభ ఎన్నికల్లో తెరాస ‘కారు
Read moreరైతులకి మద్దతుగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దీక్ష చేసే ఆలోచనలో ఉన్నారు. నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు జనసేనాని గత కొన్ని రోజులుగా
Read moreవైసీపీ వారసుల పార్టీగా మారింది. ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరే నేతలు వారసులతో కలిసి చేరుతున్నారు. తండ్రి-కొడుకులు ఒకేసారి వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో వారసులని నిలబెట్టే పార్టీగా వైసీపీ ముద్రపడిపోయింది. ఈ క్రమంలో జనసేన ఎమ్మెల్యే
Read moreగ్రేటర్ లో గులాభి పార్టీకి షాక్ తగిలింది. సెంచరీ కొట్టాలని బరిలోకి దిగిన తెరాస.. హాఫ్ సెంచరీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 56 స్థానాలకి మాత్రమే పరిమితం అయింది. మంత్రుల ఇలాకలోనూ తెరాస
Read more