నోముల అంత్యక్రియలకి హాజరైన సీఎం కేసీఆర్

నోముల నర్సింహయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. నోముల స్వగ్రామమైన నకిరేకల్‌ మండలం పాలెంలోని స్మృతి వనంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నోముల భౌతికకాయానికి

Read more

జనవరిలో రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం ! డిసెంబర్ 31న ప్రకటన !!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫైనల్ గా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా రజనీ ప్రకటించారు. జనవరిలో

Read more

బాబు.. మీడియా తెలివి చూశారా ?

ఎల్లో మీడియాపై సీఎం జగన్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలని అసెంబ్లీలోకి అనుమతిని ఇవ్వడం లేదు. దీంతో తెదేపాకు మునుపటి ప్రచారం

Read more

గ్రేటర్‌లో ఫైనల్ పోలింగ్‌ శాతం ఎంతంటే ?

గ్రేటర్‌లో 149 డివిజన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్‌ శాతాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్ వెల్లడించారు. 46.55శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఆర్‌సీపురం డివిజన్‌లో

Read more

గ్రేటర్’లో గులాభి సెంచరీపై కవిత ధీమా

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎల్లుండి ఫలితాలు రాబోతున్నాయ్. ఈలోగా గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నాయ్. తెరాస మాత్రం సెంచరీపై కన్నేసింది. వంద స్థానాల్లో గెలుపు

Read more

గ్రేటర్ ఫలితాలపై ప్రధాని ఆరా

గ్రేటర్ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఫలితాలే రావాల్సి ఉంది. ఎల్లుండి (డిసెంబర్ 4) ఫలితాలు రానున్నాయ్. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని

Read more

పవన్ పర్యటనలో ప్రమాదం.. ముగ్గురుకి తీవ్ర గాయాలు !

నివర్ తుఫాను బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. కంకిపాడు, పామర్రు తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పవన్ పరిశీలించారు. అధైర్య పడొద్దని

Read more

ఎంఐఎంపై రిగ్గింగ్ ఫిర్యాదు

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. అయినా.. ఆ హీటు ఇంకా ఇంకా చల్లాట్లేదు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని భాజపా ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ

Read more

ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం

కరోనా భయంతో పార్లమెంట్ సమావేశాలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు కుదించబడిన సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడేలా ఉంది. తణుకు

Read more

పవన్ పర్యటన ప్రారంభం 

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రైతుల కోసం రంగంలోకి దిగారు. నివర్ తుపాను ధాటికి నష్టపోయిన ఏపీ రైతులను పరామర్శించేందుకు పర్యటన మొదలెట్టారు. కొద్దిసేపటి క్రితమే పవన్ గన్నవరం

Read more