రెండో డోసు 70 శాతం పూర్తి
దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితుల గురించి వారితో చర్చించారు.
Read moreదేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితుల గురించి వారితో చర్చించారు.
Read moreతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇందులో ఎరువుల ధరలను పెంచడాన్ని వ్యతిరేకించారు. వెంటనే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని విజ్ఝప్తి చేసారు.
Read moreయూపీ బీజేపీకి మరో షాక్. మరో మంత్రి రిజైన్ చేశారు. నిన్న మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేయగా… ఈ రోజు యూపీ అటవీ, పర్యావరణ
Read more317 జీవో విషయంలో కేసీఆర్ సర్కార్ మొండిగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నయి. వారికి ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా రంగంలోకి దిగాయి.
Read moreతెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుందా ? ప్రతి రైతుకు రూ. 2వేల పింఛన్ ఇవ్వబోతుందా ? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే
Read moreబీజేపీ ప్రత్యర్థి పార్టీలకు ప్రగతి భవన్ గేట్లు బోర్లా తెరచుకుంటున్నయి. ఇటీవలే కేరళ పినరయి విజయన్ ప్రగతి భవన్ లో విందు ఆరగించారు. కేసీఆర్ తో సుదీర్ఘంగా
Read moreఏపీలో సినిమా టికెట్ వ్యవహారం నడుస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఏమాత్రం గిట్టుబాటు కాదని సినిమా వాళ్లు అంటున్నారు. కానీ బయటికొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. నిలదీయడం
Read moreహైదరాబాద్లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేరళ సీఎం హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ సీఎం విజయన్ను శనివారం సీఎం
Read moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో ఎమ్మెల్యే వనమా కొడుకు వనమా రాఘవ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ
Read moreతెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
Read more