TTD ప్రత్యేక ఆహ్వానితులు.. దర్శనాల కోసమేనా ?

టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. 25 మందితో పాలక మండలిని ప్రకటించారు. ఇందులో ఏపీతో సహా ఐదు రాష్ట్రాల (ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర)

Read more

చిన్నారి హత్యతో రాజకీయ మైలేజీ

చిన్నారి హత్యతో రాజకీయ మైలేజీ సాధించాలనే ప్రయత్నం అంందరూ చేస్తున్నా..  షర్మిల మాత్రం గీత దాటారన్న విమర్శలు వస్తున్నాయి. బుధవారం చైత్ర కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన షర్మిల.. అనూహ్యంగా దీక్షకు దిగింది. హత్యాచారానికి

Read more

పీకే ప్లాన్ అదిరింది.. యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక !

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే యేడాది జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూపీలో రాజకీయ వేడి రాజుకుంది. బీజేపీతో తలపడేది

Read more

TTD పాలకమండలి జాబితా విడుదల.. ఐదు రాష్ట్రాల వారికి చోటు !

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 25 మందితో టీటీడీ పాలక మండలి జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాలకమండలిలో ఏపీ నుంచి

Read more

కేటీఆర్ నిజంగానే మత్తులో ఉండి ట్వీట్ చేశారా ?

ఆరేళ్ల చిన్నారి చైత్ర దారుణ హత్య విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు.

Read more

చిన్నారి చైత్ర ఇంటి ముందు షర్మిల దీక్ష

హైదారాబాద్ లోని సైదాబాద్ సింగరేణి బస్తీలో ఆరేళ్ల చిన్నారి చైత్ర దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. పరారీలో ఉన్న

Read more

నేరాలు, ఘోరాల్లో ఏపీ టాప్

దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో జరగనన్ని నేరాలు, ఘోరాలు ఏపీలో జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించినట్లయింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల

Read more

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్.. అంతా సేఫ్ గేమ్ ?

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని పిండుకుంటోంది. పెట్రోల్, డిజిల్ ధరలు ఆకాశాన్నంటాయ్. లీటర్ పెట్రోల్ ధర ఎప్పుడో రూ. 100 దాటేసింది. ఇంకా ముందుకుపోతూనే ఉంది.

Read more

కేటీఆర్ ని సైడ్ చేసేశారు

కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల విషయంపై కేటీఆర్, బండి సంజయ్ రాజీనామాలకు సిద్ధమా ? అని సవాళ్లు చేసుకున్నారు. తెలంగాణకు కేంద్రమే అన్నీ నిధులు ఇస్తోందని

Read more

ఏపీకి తెలంగాణ బకాయి రూ. 6వేల కోట్లు

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతుంది.  ఇప్పుడు కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. తెలగాణ ప్రభుత్వం నుంచి తమకు రూ. ఆరు వేల కోట్లపైగా బకాయిలు రావాలని

Read more