ఆ సంస్కారం తెరాసలో లేదు : ఈటెల

మంత్రులు, పార్టీ నేతలకు విలువ ఇచ్చే సంస్కారం తెరాసలో లేదని మాజీ మంత్రి, భాజాపా నేత ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల

Read more

షర్మిల ఇంటిముందు రాయలసీమ రైతులు ఆందోళన

వైఎస్ షర్మిల చాలా ఈజీగా దొరికిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంలో ఆమె ఇరుక్కుపోయింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాల

Read more

సెకండ్‌ వేవ్‌ ముప్పు ఇంకా ముగిసిపోలేదు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుముఖం పట్టింది. దీంతో పలు రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ముప్పు

Read more

జల వివాదం.. షర్మిల నిరాహార దీక్ష డిమాండ్ !

జగనన్న బాణం తెలంగాణలోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల.. కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు కసరత్తు కూడా ప్రారంభించారు. పార్టీ

Read more

అక్కడ తిడితే.. ఇక్కడ సంగతి చూస్తాం !

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఏపీ మంత్రుల్ని.. వైఎస్‌ని తెలంగాణ మంత్రులు ఏ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. అయినా ఏపీ మంత్రులు ఏమాత్రం

Read more

జల వివాదం కొత్త టర్న్.. తెలంగాణకు కరెంట్ కట్ !

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం కొత్త టర్న్ తీసుకుంది. జల వివాదం కాస్త విద్యుత్ వివాదంగా మారింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అక్రమం అంటూ తెలంగాణ

Read more

హిమాన్షుకు అంతర్జాతీయ అవార్డు.. ఏం చేశారని అంటే ?

తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు హిమాన్షు. 15యేళ్ల వయసులోనే జాతీయ అవార్డుని అందుకోబోతున్నాడు. బ్రిటన్‌ నుంచి డయానా అవార్డు వచ్చింది. ఇంతకీ హిమాన్షు

Read more

కాంగ్రెస్ సీనియర్లు దారికొచ్చారు

గత కొన్నేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ కు సీనియర్ల భయం పట్టుకుంది. పీసీసీ పోస్ట్ రేవంత్ రెడ్డికి ఇస్తే గనుక తమ దారి తాము చూసుకుంటామని అధిష్టానానికి సీనియర్లు హెచ్చరికలు పంపారు.

Read more

‘అన్నా-చెల్లి’ సెంటిమెంట్ టీ-కాంగ్రెస్ కు కలిసొస్తుందా ?

కాంగ్రెస్ లో ‘అన్నా-చెల్లి’ సెంటిమెంట్ బలమైందిగా భావిస్తుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి – సబితా ఇంద్రారెడ్డిల బంధం గురించి తెలిసిందే. ‘అన్నా-చెల్లి’గా ఆప్యాయంగా ఉండేవారు. సబితని చేవెళ్ల

Read more

బీజేపీపై మోత్కుపల్లి ఎటాక్

ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. కానీ పార్టీ లైన్ ని పాటించకుండా ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు

Read more