కడియం శ్రీహరి ఇంట్లో విషాదం
తెరాస సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు ప్రభాకర్ (51) గుండెపోటుతో మృతి చెందారు. హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రిలో
Read moreతెరాస సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు ప్రభాకర్ (51) గుండెపోటుతో మృతి చెందారు. హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రిలో
Read moreతెలంగాణ కాంగ్రెస్ నేతలు కట్టకట్టుకొని మరీ.. బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారమ్. కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు
Read moreఏపీ సీఎం జగన్.. బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని టెన్షన్ లో పెట్టేశారు. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి ఖాళీ. ఆయన రెండు పదవులు ఒకేసారి పోయాయ్. అటు ఎమ్మెల్సీ పదవికాలం పూర్తయి
Read moreతెలంగాణ రైతులకి ఓ గుడ్ న్యూస్. ఇటీవలే రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లో జమ అయిన సంగతి తెలిసిందే. అయితే వాటిని తీసుకొందామని బ్యాంకులకు వెళ్తున్న రైతులకి
Read moreతెలుగు రాష్ట్రాలు ఏపీ-తెలంగాణ మధ్య నీటి జగడం కొనసాగుతూనే ఉంది. నేరుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిట్టుకోకున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.
Read moreపరువు నష్టం కేసులో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు బెంగళూరు సివిల్ కోర్టు రూ. 2కోట్ల జరిమానా విధించింది. 2011 జూన్ 28న ‘గౌడర గర్జన’ పేరుతో
Read moreయాదాద్రి-భువనగిరి జిల్లాలోని గ్రామాల అభివృద్దికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నట్టున్నారు. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఈరోజు ఆ ఊరికి వెళ్లారు. గ్రామస్థులతో
Read moreవాసాలమర్రి గ్రామం పంట పండింది. గ్రామంలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వాసాలమర్రి గ్రామంలోని ప్రతిఒక్కరు నా కుటుంబ సభ్యులే. వారిని వృద్ధిలోకి తీసుకురావడం నా
Read moreయాదాద్రి జిల్లా తుర్కపలి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం గ్రామసభని ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఐక్యమత్యంగా
Read moreఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ తో రెండు సార్లు భేటీ కావడం ప్రాధాన్యతని సంతరించుకుంది. మిషన్ 2024 పేరుతో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో
Read more