తెలంగాణలో ‘రెడ్డి’ పార్టీ రాబోతుందా ?

తెలంగాణలో ఉద్యమకారులు, కేసీఆర్ వ్యతిరేకులు ఒక్కకాబోతున్నారు. తెలంగాణలో కొత్త పార్టీ పుట్టుకురానుందనే ప్రచారం కొన్నాళ్లుగా జోరుగా జరుగుతోంది. ఇటీవల ఈటెల రాజేందర్ బర్తరఫ్ తర్వాత ఈ ప్రచారం మరింత

Read more

తెలంగాణలో లాక్ డౌన్.. రేపటి కేబినేట్ భేటీలో తుది నిర్ణయం ?

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది. పట్టణాల్లో మాత్రమే కాదు. పల్లెల్లోనూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో స్వచ్చంధంగా లాక్ డౌన్

Read more

కేసీఆర్ బద్ద శత్రువుతో కలిసిపోయిన ఈటెల

‘ఈటెల వర్సెస్ కేసీఆర్’ తెలంగాణలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఈటెలపై కేసీఆర్ ఎటాక్ చేశారు. భూ ఆక్రమణలు నేపథ్యంలో ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్

Read more

సీఎంకు కరోనా పాజిటివ్‌

కరోనా ఎవ్వరినీ వదలడం లేడు. మంత్రులు, ముఖ్యమంత్రులు, దేశాధినేతలు కరోనా బారినపడుతున్నరు. ఒక్క ఏపీ సీఎం జగన్ తప్ప దాదాపు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారినపడ్డారు.

Read more

ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఈటెల క్లారిటీ

ఆపరేషన్ ఈటెలని సీఎం కేసీఆర్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఇందుకోసం ఈటెలపై భూ ఆక్రమణ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ

Read more

లిక్కర్‌ హోం డెలివరీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోన్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి ఆంక్షలను విధిస్తున్నాయి. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ కూడా లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది.

Read more

కేసీఆర్ కరోనా సలహాలకు ప్రధాని ఫిదా

కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కరోనా కట్టడిపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితులపై అధికారులతో ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన సమీక్షలో

Read more

తెల్లరేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం

తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందివ్వాలని నిర్ణయించారు. దీనిని రెండు నెలల

Read more

కేసీఆర్.. చిల్లర రాజకీయాలు పక్కనపెట్టండి : ఈటెల

ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి.. కరోనా బాధితులని ఆదుకోవాలని కోరారు మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటెల రాజేందర్. భూ ఆక్రమణ నేపథ్యంలో ఇటీవలే ఈటెలని మంత్రి

Read more

TSలో 4976 కేసులు.. 35 మరణాలు !

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4976 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,97,361కి చేరింది.

Read more