సాగర్ లో కేసీఆర్ సభకు లైన్ క్లియర్.. కానీ !

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయ్. ఇక్కడ గెలుపుకోసం తెరాస, కాంగ్రెస్, భాజాపాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయ్. ఎప్పటికప్పుడు పొలిటికల్ వ్యూహాలని మార్చుకుంటూ

Read more

పవన్ క్వారంటైన్.. పొలిటికల్ డౌట్స్ !

జనసేన అధినేత, పవర్ పవన్ కల్యాణ్ సడెన్ గా క్వారంటైన్ లోకి వెళ్లినట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్

Read more

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మరణాలు !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజూవారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన

Read more

కేంద్రం ముందు క్రేజీవాల్ కొత్త ప్రపొజల్

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు లక్ష దాటేసి.. లక్షన్నరకు చేరుకున్నాయ్. ప్రతిరోజూ కరోనా కాటుకు వందల మంది బలవుతున్నారు. ఈ నేపథ్యంలో

Read more

టీకా ఉత్సవ్‌.. ప్రజలకు ప్రధాని నాలుగు సూచనలు !

ఈరోజు (ఏప్రిల్ 11) నుంచి 14 వరకు దేశంకో ‘టీకా ఉత్సవ్’ జరగనున్న సంగతి తెలిసిందే. దేశంలో అర్హులైనవారిలో వీలయినంత ఎక్కువ మందికి టీకాలు వేయాలన్న లక్ష్యంతో టీకా

Read more

ప్రైవేట్‌ టీచర్లకు కరోనా సాయం ఈ నెల నుంచే !

కరోనా విజృంభణతో తెలంగాణలో విద్యాసంస్థలు తాత్కాలికంగా మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి సంగతి తెలిసిందే. పాఠశాలలు

Read more

ఎరువుల ధరలు పెంచొద్దని కేంద్రం ఆదేశం

జూన్‌ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్‌(వానాకాలం) సీజన్‌ ఆరంభానికి ముందే డీఏపీ, కాంప్లెక్స్‌(మిశ్రమ) ఎరువుల ధరలను పెంచాలని ఎరువుల కంపెనీలు నిర్ణయించిన విషయం తెలిసిందే. పెంపు సుమారు 58

Read more

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉండదు : ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు. దేశంలో కరోనా ఉదృతి, తీసుకోవాల్సిన చర్యలని  వివరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉండదని ప్రధాని స్పష్టం చేశారు.

Read more

తెలంగాణలో బృహత్తర విద్యా పథకం అమలు

తెలంగాణలో సర్కారు బడులు బాగుపడనున్నాయా ? ఏకంగా కార్పొరేట్ స్థాయిని అందుకోనున్నాయా ? ఇందుకోసం ప్రణాఌకలు సిద్ధం అవుతున్నాయా ? అంటే.. అవుననే అంటోంది మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్‌ సబ్‌ కమిటీ). హైదరాబాద్‌లోని

Read more

ప్రయివేటు టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

ప్రవైటు టీచర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి కరోనా భృతిని ప్రకటించారు. నెలకు రూ.2వేల ఆపత్కాల ఆర్థిక సాయం, రేషన్‌ దుకాణాల ద్వారా 25కిలోల బియ్యం అందివ్వాలని

Read more