అవసరమైతే తప్ప బయటికి రాకండి.. ఈటెల విజ్ఝప్తి !

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజూవారీగా నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 412 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో ముగ్గురు

Read more

బెంగాల్ : పని మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన భాజాపా

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర భాజాపా సంచలన నిర్ణయం తీసుకుంది. పని మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అస్‌గ్రామ్‌ నియోజకవర్గం నుంచి పని

Read more

జగన్ ఉరుకులాటకు బ్రేకులు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం బలవంతంగానే ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఓ యుద్ధమే

Read more

రుణ మారటోరియంపై సుప్రీం కీలక తీర్పు

కొవిడ్ మహ్మమారిని దృష్టిలో పెట్టుకుని మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. ఆర్థిక ప్యాకేజీలు, ఉద్దీపనలు

Read more

షాకింగ్ : ఈ సారి హోలీ లేదు.. ఆ మూడ్రోజులు లాక్డౌన్’నే !

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజు వారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో సెకండ్ వేవ్ మొదలైందని చెబుతున్నారు.

Read more

లాక్‌డౌన్’పై క్లారిటీ ఇచ్చిన ‌TS ప్రభుత్వం !

తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన

Read more

ఈటెలని స్వయంగా కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లిన కేటీఆర్

సీఎం కేసీఆర్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ కు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. అప్పట్లో ఈటెలని మంత్రి పదవి నుంచి మధ్యంతరంగా తొలగిస్తారనే ప్రచారం

Read more

హెచ్చరిక : అలా.. చేయకుంటే మళ్లీ లాక్ డౌన్ తప్పదు

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజు వారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిఅన్ 24 గంటల్లో దేశంలో 46,951 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో

Read more

ఉద్యోగులకు డబుల్ ట్రీట్ ఇచ్చిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది పెద్ద చేయి అని మరోసారి నిరూపించుకున్నారు. చాన్నాళ్లుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీని ఈరోజు శాసనసభ వేదికగా ప్రకటించారు. ఉద్యోగులకు 30 శాతం

Read more

హైదరాబాద్‌లో నల్లా మీటర్ల దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. నల్లా మీటర్ల దరఖాస్తులకు ఏప్రిల్‌ చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు శాసనమండలిలో ప్రకటించారు. ఉచిత తాగునీటి సరఫరాపై

Read more