ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేలా తెలంగాణ బడ్జెట్

ఈరోజు తెలంగాణ బడ్జెట్ డే. మరికాసేపట్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శాసన సభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీకి వెళ్లేముందు మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని

Read more

అదే పల్లాకు వరంగా మారిందా ?

నల్గొండ – వరంగల్‌ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రౌండ్‌ ముగిసే సరికి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, తెరాస అభ్యర్థి

Read more

తెలంగాణ మిషన్ విజయవంతమైంది

సీఎం కేసీఆర్ శాసనసభ వేదికగా మరోసారి సంక్షేమ పథకాల వలన అందుతున్న ఫలాలని గుర్తు చేశారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ విజయవంతమైన పథకాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Read more

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

శాసనసభ వేదికగా ఉద్యోగులకు శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్. రెండు మూడు రోజుల్లోనే ఉద్యోగులకు గౌరవప్రదమైన పీఆర్‌సీ ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పీఆర్‌సీ ప్రకటిస్తామని

Read more

భాజాపా ఎంపీ రామ్‌స్వరూప్‌ శర్మ ఆత్మహత్య

భాజపా ఎంపీ రామ్‌స్వరూప్‌ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందారు. ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రి సమీపంలోని గోమతి ఆపార్ట్‌మెంట్‌లో

Read more

నిజామాబాద్ లో పసుపు బోర్డ్ అవసరం లేదు : కేంద్రం

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నిన్న రాజ్యసభలో తెలిపిన విషయం తెలిసిందే.  నిజామాబాద్‌లో ప్రత్యేకంగా పసుపు

Read more

షర్మిల పార్టీ వెనుక బీజేపీ

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారంలోనే ఆమె పార్టీ ప్రకటన చేయనున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందే ఆమె పదవులు కూడా ఇచ్చేస్తున్నారు,

Read more

TS అసెంబ్లీ ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు !

సీనియర్ నేత, తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడ ఉంటే.. అక్కడ సంచలనమే. తాజాగా జేసీ తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ప్రత్యక్ష్యమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్

Read more

చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్.. కొన్ని షాకింగ్ విషయాలు !

తెదేపా అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో బాబుకు నోటీసులు

Read more

నోముల మృతి తెలంగాణకు తీరని లోటు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. నర్సింహయ్య నిరంతరం ప్రజా సేవలోనే గడిపారని

Read more