తెరాస ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

సీఎం కేసీఆర్, తెరాస అధినేత పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై

Read more

తెలంగాణలో 3వేల కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2,932 కొత్త‌ కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మృతి చెందారు.  దీంతో మొత్తం ఇప్పటి వరకు

Read more

నీట్‌, జేఈఈ పరీక్షలపై తెలుగు రాష్ట్రాల స్టాండ్ ఏంటీ ?

దేశవ్యాప్తంగా నీట్‌, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్లు తీవ్రతరమవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో ఆందోళనలు నిర్వహించడానికి సమాయత్తమవుతోంది. శుక్రవారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల

Read more

కిషన్ రెడ్డి వెబ్ సైట్ హ్యాక్

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు హ్యాక్‌ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కిషన్‌ రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌కు

Read more

కీసర తహసీల్దార్ వ్యవహారం : రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ?  

ఓ భూ వ్యవహారంలో కీసర తహసీల్దార్ నాగరాజు రూ 1.6కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు అంజిరెడ్డి కూడా అరెస్టయ్యారు. ఆయన

Read more

శ్రీశైలం ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. దీనిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులకు

Read more

శ్రీశైలం అగ్నిప్రమాద ఘటన.. 9 మంది మృతి !

శ్రీశైలం జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో లోపలే చిక్కుకుపోయిన 9మంది మృతి చెందారు.ఇప్పటి వరకు మూడు మృతదేహాలను

Read more

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కొత్త కేసుల నమోదు కాస్త తగ్గినట్టు అనిపించింది. ఇటీవల వెయ్యి లోపు కొత్త కేసులు నమోదయ్యాయ్. గ్రేటర్ హైదరాబాద్ లోనూ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం

Read more

కరోనాకు ఏకైక మందు ధైర్యమే : ఈటెల

మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు ఏకైక మందు ధైర్యమేనని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో హైదరాబాద్‌ పోలీసు ఆధ్వర్యంలో

Read more

మరో తెరాస ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణలో కరోనా బారిపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గం శాసనసభ్యుడు జాజాల సురేందర్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో

Read more