తెలంగాణలో లక్ష కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1763 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్.  దీంతో మొత్తం ఇప్పటి వరకు

Read more

వరంగల్’లో ముంపు ప్రాంతాలని పరిశీలించిన కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో గత ఐదారు రోజులుగా వానలు దంచికొట్టాయ్. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు సంబవించాయి. వరంగల్ జిల్లాల్లో వదల ప్రభావం అధికంగా కనిపించింది. భారీ వర్షాల కారణంగా వరంగల్‌ నగరం

Read more

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినట్టే అనిపించింది. ఆదివారం వెయ్యిలోపు కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. మరో వారం, పదిరోజుల్లో కొత్త కేసుల

Read more

ప్రగతి భవన్’లో జెండా ఆవిష్కరించిన కేసీఆర్

తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతిభవన్ ‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి,

Read more

దుబ్బాక ఉప్ప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ 

దుబ్బాక తెరాస ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని పీసీసీ

Read more

కేంద్రానికి కేసీఆర్ సూచనలు

కేంద్రానికి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరాన్ని కరోనా

Read more

జగ్గారెడ్డికి పీసీసీ పోస్ట్ తెచ్చిపెట్టేదెవరు ?

పీసీసీ చీఫ్ పదవిని బలంగా కోరుకుంటున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇందుకోసం తనదైన శైలిలో విజ్ఝప్తి చేస్తున్నారు. తనకి పీసీసీ చీఫ్ పదవి తెచ్చిపెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలని కోరుతున్నారు. పీసీసీ కోసం నేను

Read more

ఏపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల లొల్లి మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు మంచి మిత్రులుగా కనిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఆయుధాలు పట్టి యుద్ధం చేసేలా

Read more

తెలంగాణలో డిజిటల్ క్లాసులకి గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో స్కూల్స్ తెరచుకుంటాయని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించేశారు. తెలంగాణలోనూ సెప్టెంబర్ 1 నుంచి

Read more

డాక్టర్ మృతిపై ఈటెల సంతాపం

కరోనా వారియర్స్ కు కరోనా బారినపడుతుండటం. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో

Read more