నల్గొండ క్రాస్‌రోడ్‌ టు ఓవైసీ కూడలి కారిడార్‌ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన

ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు కింద నల్గొండ క్రాస్‌రోడ్‌ నుంచి సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌ మీదుగా ఓవైసీ కూడలి వరకు రూ.523 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కారిడార్‌ నిర్మాణ పనులకు

Read more

కడియం శ్రీహరికి కరోనా

తెలంగాణలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రనిధుల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే హోంశాఖ మంత్రి మహమూద్‌ ఆలీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వివేకానంద్‌, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌,

Read more

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆఖరి వార్నింగ్

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆఖరి వార్నింగ్ ఇచ్చింది. కరోనా టెస్టులు, మీడియా బులిటెన్ విషయంలో ఇదే ఫైనల్ వార్నింగ్. ఇకపై తీవ్ర చర్యలు

Read more

తెలంగాణలో కరోనా తగ్గుముఖం ?

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందా ? రెండు, మూడు రోజులుగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యని చూస్తే అదే అనిపిస్తోంది. ఆ మధ్య ప్రతిరోజూ 2వేలు, ఆ

Read more

మరో తెరాస ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ముత్యంరెడ్డి, గొంగిడి సునీత తదితరులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా

Read more

TSలో 1478 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 2 4గంటల్లో తెలంగాణలో1478 కొత్త కేసులు  నమోదయ్యాయ్. కేవలం జీహెచ్‌ఎంసీ

Read more

సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. భవనాల కూల్చివేతను కొనసాగించేందుకు అనుమతించింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు

Read more

తెలంగాణ వైద్యులకి 10శాతం బోనస్

కరోనా వారియర్స్ కి సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఔట్ సోర్సింగ్

Read more

కరోనాపై ఆందోళన వద్దు.. నిర్లక్ష్యం వద్దు : కేసీఆర్

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దు, అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా వద్దన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా కరోనా కట్టడిపై సీఎం సమీక్ష నిర్వహించారు.

Read more

కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జూనియర్, డిగ్రీ కళాశాల్లోనూ మధాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాథమిక, ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో మధాహ్న భోజన పథకం అమలు

Read more