హరీష్ లాజిక్’తో కొట్టారు

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణలో కరోనాని కంట్రోల్ చేయడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

Read more

తీన్మార్ మల్లన్నపై పోలీస్ కేసు

తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్‌లో కేసు నమోదైంది. మల్లన్న ‘క్యూ న్యూస్’ పేరిట యూట్యూబ్ ఛానెల్ ని నడుపుతున్న సంగతి తెలిసిందే.

Read more

సీపీఐ నారాయణ అరెస్ట్

‘చలో రాజ్‌భవన్’‌కు సీపీఐ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఈ కాల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీపీఐ నేతలను పోలీసులు ముందస్తు

Read more

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ సాయం రూ. 5కోట్లు

భారత్-చైనా దళాల మధ్య ఘర్షణలో 20మంది భారతీయ జవాన్లు వీర మరణం చెందిన సంగతి తెలిసిందే. వీరిలో సూర్యపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు ఒకరు. ఆయన

Read more

తెరాస మహిళా ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం

తెలంగాణలో ప్రజా ప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో తెరాస మహిళా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌

Read more

కేసీఆర్ హడావుడిపై బండి ఫైర్

తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. దీనిపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 40వేల కరోనా టెస్టులు మాత్రమే చేసింది.

Read more

కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీలోకి.. ఎందుకు తీసుకురాకూడదు ?

తెలంగాణలో మొదట్లో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టు అనిపించింది. కానీ డిల్లీ మర్కజ్ ఘటన, కేంద్రం లాక్‌డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల

Read more

గుడ్ న్యూస్ : 10రోజుల్లో రైతుబంధు సాయం

తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్. మరో పది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. నియంత్రిత

Read more

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణలో ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తంరెడ్డి, నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మె్ల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లకి కరోనా పాజిటివ్ వచ్చిన

Read more

ప్రయివేటు చేతుల్లోకి కరోనా చికిత్స.. రేట్లు ఎంతంటే ?

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్సకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చికిత్సలకి సంబంధించిన ధరలని మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు. కోఠి కమాండ్‌

Read more