కేసీఆర్ రంగంలోకి దిగారు

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 200పైగా ఉంటుంది. వీటిలో 90శాతంపైగా కేసులు గ్రేటర్ హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో

Read more

TSలో మరో ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణలో ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తంరెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆయనతో ఆయన ఫ్యామిలీలో

Read more

కరోనా ఎఫెక్ట్ : కేబినేట్ నుంచి ఈటెల అవుట్ ?

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 200కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజూకి మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ప్రభావం వైద్య, ఆరోగ్యశాఖ

Read more

ఎమ్మెల్యే ఇంట్లో నలుగురి కరోనా

జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో మరో ముగ్గిరికి కరోనా పాజిటివ్ గా తేలింది. ముత్తిరెడ్డి భార్య,

Read more

తెలంగాణలో దుర్మార్గపు పాలన నడుస్తోంది

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందంటూ ఫైర్ అయ్యాడు టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్ది. గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు యత్నించిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి

Read more

హరీష్ రావులో కరోనా కలవరం

తెలంగాణ మంత్రి హరీష్ రావు హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. సిద్దిపేటలో ఆయన నివాసంలోని వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్‌’గా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి అప్రమత్త అయ్యారు.

Read more

కాంగ్రెస్ సీనియర్లు హౌస్‌ అరెస్టు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లందరినీ హౌస్‌ అరెస్టు చేశారు పోలీసులు. అలాగని ఇది కరోనా క్వారంటైన్ కాదు. అధిక కరెంటు బిల్లులకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ చలో

Read more

రైతుబంధు అనుమానాలకి చెక్ పెట్టిన కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత పంటసాగు విధానాన్ని అమలు చేయాలనే ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పిన పంటలు మాత్రమే పండించాలి. వారికి మాత్రమే

Read more

పది పరీక్షలు వాయిదా. రద్దు కూడా ?

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జీహెచ్ ఎంసీ మినహా మిగతా చోట్ల పది పరీక్షలు నిర్వహించేందుకు శనివారం హైకోర్టు అనుమతినిచ్చింది. కోర్టు తీర్పుపై సమాలోచనలు చేసిన ప్రభుత్వం.. పది

Read more

అందుకే కరోనా కేసులు పెరిగాయ్ : ఈటెల

గత కొద్దిరోజులుగా తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతిరోజూ వందకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కరోనా నిర్థారణ పరీక్షలు ఎక్కువగా చేయడం లేదు.

Read more